తెరాస ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత గీతారెడ్డి విమర్శలను జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు తప్పుపట్టారు. పదేళ్లు అధికారంలో ఉన్న గీతారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. కేసీఆర్ పథకాలను దేశం మొత్తం మెచ్చుకుంటుందని, అనవసర ఆరోపణలు చేస్తే మంచిది కాదని హెచ్చరించారు.
ఇవీ చూడండి:ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రేణుకా చౌదరి