ETV Bharat / state

కేసీఆర్ పథకాలను దేశం మెచ్చుకుంటుంది: మాణిక్యరావు

మాజీ మంత్రి గీతారెడ్డి వ్యాఖ్యలపై జహీరాబాద్ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్​ నేతలపై మాణిక్యరావు విమర్శలు చేశారు.

author img

By

Published : Mar 23, 2019, 12:53 PM IST

Updated : Mar 23, 2019, 4:06 PM IST

గీతారెడ్డిపై మండిపడ్డ మాణిక్యరావు

తెరాస ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత గీతారెడ్డి విమర్శలను జహీరాబాద్​ ఎమ్మెల్యే మాణిక్యరావు తప్పుపట్టారు. పదేళ్లు అధికారంలో ఉన్న గీతారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. కేసీఆర్ పథకాలను దేశం మొత్తం మెచ్చుకుంటుందని, అనవసర ఆరోపణలు చేస్తే మంచిది కాదని హెచ్చరించారు.

గీతారెడ్డిపై మండిపడ్డ మాణిక్యరావు

ఇవీ చూడండి:ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రేణుకా చౌదరి

తెరాస ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత గీతారెడ్డి విమర్శలను జహీరాబాద్​ ఎమ్మెల్యే మాణిక్యరావు తప్పుపట్టారు. పదేళ్లు అధికారంలో ఉన్న గీతారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. కేసీఆర్ పథకాలను దేశం మొత్తం మెచ్చుకుంటుందని, అనవసర ఆరోపణలు చేస్తే మంచిది కాదని హెచ్చరించారు.

గీతారెడ్డిపై మండిపడ్డ మాణిక్యరావు

ఇవీ చూడండి:ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రేణుకా చౌదరి

Intro:tg_srd_26_23_mla_manikrao_press_meet_ab_g4
( ).... కేసీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత గీతారెడ్డి విమర్శించడంపై జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు మండిపడ్డారు. జహీరాబాద్లోని తెరాస కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఐదేళ్లు మంత్రిగా మరో ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గీతారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పథకాలను దేశం మెచ్చుకుంటున్న వేళ అనవసర ఆరోపణలు చూపిస్తే మంచిది కాదని పరోక్షంగా హెచ్చరించారు.
vis.. byte...
మాణిక్యరావు ఎమ్మెల్యే జహీరాబాద్


Body:@


Conclusion:@
Last Updated : Mar 23, 2019, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.