ETV Bharat / state

ఉమా మహేశ్వర ఆలయంలో కార్తిక పూజలు

author img

By

Published : Nov 16, 2020, 11:31 AM IST

కార్తిక మాసం సందర్భంగా శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ఉమా మహేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

karthika masam pujalu 2020
పటాన్​ చెరు ఉమా మహేశ్వర ఆలయంలో కార్తిక పూజలు

కార్తిక మాసం ప్రారంభం తొలి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ఉమామహేశ్వర ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు.

కార్తిక దీపాలు వెలిగించి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని అర్చకులు సూచిస్తున్నారు.

కార్తిక మాసం ప్రారంభం తొలి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ఉమామహేశ్వర ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు.

కార్తిక దీపాలు వెలిగించి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని అర్చకులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: కల్యాణ కాంతుల కార్తికం... పెళ్లిళ్లకు ఇదే శుభ ముహూర్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.