ETV Bharat / state

'రైతన్నలూ.. దళారుల చేతికి చిక్కకండి' - grain purchase center in kondapur

రైతులు తమ పంటను నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సంగారెడ్డి జిల్లా కొండాపూర్​ ఎంపీపీ మనోజ్​ రెడ్డి సూచించారు. గొల్లపల్లి గ్రామంలో పీఏసీఎస్​ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

grain purchase center at gollapally in sangareddy district
'రైతన్నలూ.. దళారుల చేతికి చిక్కకండి'
author img

By

Published : Apr 27, 2020, 5:29 PM IST

సంగారెడ్డి జిల్లా కొండాపూర్​ మండలం గొల్లపల్లిలో పీఏసీఎస్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ మనోజ్​ రెడ్డి ప్రారంభించారు. రైతులు తాము పండించిన పంట దళారుల చేతికి చిక్కకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు.

కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా కొనుగోలు కేంద్రాల్లో భౌతిక దూరం పాటించాలని కోరారు. ప్రజలంతా లాక్​డౌన్​ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు.

సంగారెడ్డి జిల్లా కొండాపూర్​ మండలం గొల్లపల్లిలో పీఏసీఎస్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ మనోజ్​ రెడ్డి ప్రారంభించారు. రైతులు తాము పండించిన పంట దళారుల చేతికి చిక్కకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు.

కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా కొనుగోలు కేంద్రాల్లో భౌతిక దూరం పాటించాలని కోరారు. ప్రజలంతా లాక్​డౌన్​ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.