ETV Bharat / state

'అడుగంటిన పెద్ద చెరువు..చనిపోయిన చేపలు' - WATER EVAPORATION IN POND

పెద్ద చెరువు ఎండిపోయి పెద్ద ఎత్తున చేపలు చనిపోయిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ పరిణామం తమ జీవనోపాధిని దెబ్బతీసిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.

50 ఏళ్లుగా వాడిపోని చెరువు ఈ సారి ఎండిపోయింది : మత్సకారులు
author img

By

Published : Jun 22, 2019, 7:30 PM IST

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు ఎండిపోయి మత్సకారులకు పెద్ద ఎత్తున నష్టం కలిగించింది. ఎప్పుడూ తరగని చెరువు ఎండిపోవడం వల్ల భారీ సంఖ్యలో చేపల చనిపోయి పైకి తేలాయి. దాదాపు వంద కుటుంబాలకు చెందిన మత్స్యకారులు ఈ చెరువుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
తమకు లక్షలాది రూపాయల నష్టం జరిగిందని స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల తమ జీవనోపాధి దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేశారు. గత 50 ఏళ్లుగా ఈ చెరువు ఎన్నడూ వాడిపోలేదని వారు వివరించారు.

పెద్ద ఎత్తున చేపలు చనిపోవడం మా జీవనోపాధిని దెబ్బతీసింది : మత్సకారులు

ఇవీ చూడండి : 'పీవోఎస్​​ యంత్రాలపైనే ఎరువుల విక్రయాలు'

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు ఎండిపోయి మత్సకారులకు పెద్ద ఎత్తున నష్టం కలిగించింది. ఎప్పుడూ తరగని చెరువు ఎండిపోవడం వల్ల భారీ సంఖ్యలో చేపల చనిపోయి పైకి తేలాయి. దాదాపు వంద కుటుంబాలకు చెందిన మత్స్యకారులు ఈ చెరువుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
తమకు లక్షలాది రూపాయల నష్టం జరిగిందని స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల తమ జీవనోపాధి దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేశారు. గత 50 ఏళ్లుగా ఈ చెరువు ఎన్నడూ వాడిపోలేదని వారు వివరించారు.

పెద్ద ఎత్తున చేపలు చనిపోవడం మా జీవనోపాధిని దెబ్బతీసింది : మత్సకారులు

ఇవీ చూడండి : 'పీవోఎస్​​ యంత్రాలపైనే ఎరువుల విక్రయాలు'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.