ETV Bharat / state

భారీగా కల్లును స్వాధీనం చేసుకున్న ఆబ్కారీ అధికారులు - ఆబ్కారీ అధికారులు

లాక్​డౌన్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా కల్లు రవాణా చేస్తున్న 8 మంది వ్యక్తులను ఆబ్కారీ అధికారులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

8 మందిని అదుపులోకి తీసుకున్న అబ్కారీ పోలీసులు
8 మందిని అదుపులోకి తీసుకున్న అబ్కారీ పోలీసులు
author img

By

Published : May 4, 2020, 4:11 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామ శివారులో ఆబ్కారీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మండలంలోని వడ్డెపల్లి, నాగారం, మాల్కాపూర్​ల నుంచి 5 ద్విచక్ర వాహనాలపై కల్లు తరలిస్తుండగా పట్టుకున్నారు. నిందితులు లక్ష్మణ్, బాబు, వేణుగోపాల్, మల్లేష్, క్రిష్ణ, గోపాల్, సాయికుమార్, సూర్యతేజను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 286 లీటర్ల కల్లు, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామ శివారులో ఆబ్కారీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మండలంలోని వడ్డెపల్లి, నాగారం, మాల్కాపూర్​ల నుంచి 5 ద్విచక్ర వాహనాలపై కల్లు తరలిస్తుండగా పట్టుకున్నారు. నిందితులు లక్ష్మణ్, బాబు, వేణుగోపాల్, మల్లేష్, క్రిష్ణ, గోపాల్, సాయికుమార్, సూర్యతేజను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 286 లీటర్ల కల్లు, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చూడండి : వలస కార్మికుల రైల్​ టికెట్​పై రాజకీయ రగడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.