సంగారెడ్డి జిల్లా దుబ్బాకలోని 150 మంది ముస్లింలకు.. రంజాన్ మాసం పురస్కరించుకుని షీర్ కుర్మా సామాగ్రిని అందజేశారు. తెలంగాణ సేవ సమితి అధ్యక్షులు ఫయాజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
కరోనా వైరస్ నేపథ్యంలో.. ఇఫ్తార్ విందులు రద్దైనట్లు ఆయన వివరించారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని ప్రజలకు సూచించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన నియమాలను పాటించాలని ఫయాజ్ ఖాన్ కోరారు.
ఇదీ చూడండి: ఒకే కుటుంబంలో 8 మందికి కరోనా పాజిటివ్