ETV Bharat / state

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా జహీరాబాద్​లో ధర్నా - latest news on Dharna in Zahirabad against the Citizenship Bill

పౌరసత్వ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జహీరాబాద్​లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Dharna in Zahirabad against the Citizenship Bill
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా జహీరాబాద్​లో ధర్నా
author img

By

Published : Dec 20, 2019, 9:31 AM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చట్టాలను అపహస్యం చేస్తూ.. మత కలహాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని నాయకులు ఆరోపించారు. సవరించిన పౌరసత్వ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా జహీరాబాద్​లో ధర్నా

ఇదీ చూడండి: 'ప్రత్యేక' ఆర్టీసీ ఉద్యోగులకు శిక్షణ ప్రారంభం

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చట్టాలను అపహస్యం చేస్తూ.. మత కలహాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని నాయకులు ఆరోపించారు. సవరించిన పౌరసత్వ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా జహీరాబాద్​లో ధర్నా

ఇదీ చూడండి: 'ప్రత్యేక' ఆర్టీసీ ఉద్యోగులకు శిక్షణ ప్రారంభం

ఈటీవి తెలంగాణ-సంగారెడ్డి. తేది: 19-12-19 జహీరాబాద్: రిపోర్టర్, కెమెరా: అహ్మద్ ఫీడ్ స్లగ్: tg_srd_27_19_cpm_nirasana_ryali_av_ts10059 ( )... కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పట్టణంలోని సిపిఎం కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం సమర్పించారు. కేంద్రంలోని మోదీ సర్కార్ చట్టాలను అపహాస్యం చేస్తూ మత కలహాలు సృష్టించి ఎందుకు యత్నిస్తోందని నాయకులు ఆరోపించారు సవరించిన పౌరసత్వ బిల్లును వెంటనే రద్దు చేసి దేశంలో శాంతి నెలకొనేలా చర్యలు చేపట్టాలని నినాదాలు చేశారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.