ETV Bharat / state

కుక్కల మూకుమ్మడి దాడిలో జింక మృతి - Deer

కుక్కల దాడిలో ఓ జింక మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో చోటుచేసుకుంది. అటవీ అధికారులు జింకకు పోస్టుమార్టం నిర్వహించారు.

జింక మృతి
author img

By

Published : Aug 18, 2019, 5:47 PM IST

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని అటవీ ప్రాంతంలో కుక్కల దాడిలో ఓ జింక మృతిచెందింది. అటవీ క్షేత్రంలో సంచరిస్తున్న జింకను కుక్కలు వెంటాడాయి. గమనించిన స్థానిక రైతులు.. కుక్కలను తరిమికొట్టి గాయాలపాలైన జింకను రక్షించారు. తక్షణమే నారాయణఖేడ్ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకునే లోపే జింక చనిపోయింది. అనంతరం పోస్టుమార్టం నిర్వహించారు.

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని అటవీ ప్రాంతంలో కుక్కల దాడిలో ఓ జింక మృతిచెందింది. అటవీ క్షేత్రంలో సంచరిస్తున్న జింకను కుక్కలు వెంటాడాయి. గమనించిన స్థానిక రైతులు.. కుక్కలను తరిమికొట్టి గాయాలపాలైన జింకను రక్షించారు. తక్షణమే నారాయణఖేడ్ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకునే లోపే జింక చనిపోయింది. అనంతరం పోస్టుమార్టం నిర్వహించారు.

జింక మృతి

ఇవీ చూడండి: గవర్నర్​ తేనీటి విందుకు హాజరైన పలువురు ప్రముఖులు...

Intro:Tg_srd_37_18_kukkala_dadi_jinka_mruthi_ts10055
Ravinder
9440880861
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం చప్టా కె అటవీ ప్రాంతంలో కుక్కల దాడిలో ఒక జింక చెందింది. అటవీ క్షేత్రంలో సంచరిస్తున్న జింకను కుక్కలు వెంటాడాయి. అది గమనించిన స్థానిక రైతులు కుక్కలను తరిమికొట్టి గాయాలపాలైన జింకను రక్షించారు. అనంతరం నారాయణఖేడ్ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఈ క్షేత్రానికి చేరుకునే లోపు అది చనిపోయింది. అధికారులు చనిపోయిన తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.Body:Tg_srd_37_18_kukkala_dadi_jinka_mruthi_ts10055Conclusion:Tg_srd_37_18_kukkala_dadi_jinka_mruthi_ts10055
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.