ETV Bharat / state

వైకుంఠపుర క్షేత్రాన్ని దర్శించుకున్న హనుమంతరావు

author img

By

Published : Jan 6, 2020, 12:47 PM IST

ముక్కోటి ఏకాదశి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వైకుంఠపుర క్షేత్రాన్ని జిల్లా పాలనాధికారి హనుమంతరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

collector hanumantha rao visited vaikuntapura temple
వైకుంఠపుర క్షేత్రాన్ని దర్శించుకున్న హనుమంతరావు

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠపుర క్షేత్రాన్ని జిల్లా పాలనాధికారి హనుమంతరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు.

ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.

వైకుంఠపుర క్షేత్రాన్ని దర్శించుకున్న హనుమంతరావు

ఇవీ చూడండి: ''కేసునమోదుకు పీఎస్‌కు రావాల్సిన అవసరం లేదు"

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠపుర క్షేత్రాన్ని జిల్లా పాలనాధికారి హనుమంతరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు.

ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.

వైకుంఠపుర క్షేత్రాన్ని దర్శించుకున్న హనుమంతరావు

ఇవీ చూడండి: ''కేసునమోదుకు పీఎస్‌కు రావాల్సిన అవసరం లేదు"

Intro:నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని పోచంపాడు ప్రాజెక్టు లో గల కోదండరామస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి


Body:ఉదయం నాలుగు గంటలకే భక్తులు స్వామి వారి గుడి చేరుకుని ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకున్నారు మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య ఉత్తరద్వార దర్శనం ఘనంగా ముగిసింది ఆ తర్వాత భక్తులు విశేష పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వచనములు కొనడం జరిగింది


Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.