ETV Bharat / state

జహీరాబాద్​లో రసాయన ద్రావణం పిచికారీ - chemical spray in sangareddy

కరోనా నివారణ చర్యలు చేపట్టడంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ముందుకెళ్తోందని జహీరాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇంఛార్జి మదన్ మోహన్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో మదన్​మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేశారు.

chemical spray to prevent corona at zahirabad in sangareddy district
జహీరాబాద్​లో రసాయన ద్రావణం పిచికారీ
author img

By

Published : May 11, 2020, 2:46 PM IST

రాష్ట్రంలో కరోనా వైరస్​ పూర్తిగా తొలగిపోలేదని అప్రమత్తంగా లేకపోతే చాపకింద నీరులా విరుచుకుపడే ప్రమాదముందని జహీరాబాద్​ కాంగ్రెస్​ పార్లమెంట్ ఇంఛార్జి మదన్​మోహన్​ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ పట్టణంలో మదన్​మోహన్​ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిర్ధరణ పరీక్షల్లో గోప్యత పాటించకుండా అందరికీ పరీక్షలు నిర్వహించి పూర్తి స్థాయిలో వైరస్​ను కట్టడి చేయాలని మదన్​మోహన్​ రావు కోరారు.

రాష్ట్రంలో కరోనా వైరస్​ పూర్తిగా తొలగిపోలేదని అప్రమత్తంగా లేకపోతే చాపకింద నీరులా విరుచుకుపడే ప్రమాదముందని జహీరాబాద్​ కాంగ్రెస్​ పార్లమెంట్ ఇంఛార్జి మదన్​మోహన్​ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ పట్టణంలో మదన్​మోహన్​ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిర్ధరణ పరీక్షల్లో గోప్యత పాటించకుండా అందరికీ పరీక్షలు నిర్వహించి పూర్తి స్థాయిలో వైరస్​ను కట్టడి చేయాలని మదన్​మోహన్​ రావు కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.