ETV Bharat / state

'గెలవకముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?'

author img

By

Published : Jan 4, 2021, 3:55 PM IST

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా.. సంగారెడ్డి కలెక్టరేట్​ ఎదుట భాజపా ఎస్సీ మోర్చా ధర్నా చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తోందని నేతలు మండిపడ్డారు.

bjp sc  morcha held a dharna in front of Sangareddy Collectorate against the government's policies
'గెలవకముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?'

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులకు.. ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్​ చేస్తూ భాజపా ఎస్సీ మోర్చా నాయకులు సంగారెడ్డి కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు. దళితులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అన్యాయం జరిగే కార్యక్రమాలకు పాల్పడుతోందంటూ నేతలు మండిపడ్డారు. గెలవక ముందు ఇచ్చిన హామీలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: నష్టపోయిన రైతులను ఆదుకోవాలని భాజపా కిసాన్​ మోర్చా ధర్నా

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులకు.. ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్​ చేస్తూ భాజపా ఎస్సీ మోర్చా నాయకులు సంగారెడ్డి కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు. దళితులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అన్యాయం జరిగే కార్యక్రమాలకు పాల్పడుతోందంటూ నేతలు మండిపడ్డారు. గెలవక ముందు ఇచ్చిన హామీలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: నష్టపోయిన రైతులను ఆదుకోవాలని భాజపా కిసాన్​ మోర్చా ధర్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.