ETV Bharat / state

అందుబాటులో ఉంటా.. గెలిపించండి: రంజిత్ రెడ్డి

పరిగి అభివృద్ధి చెందాలంటే తనను ఎంపీగా గెలిపించాలని తెరాస అభ్యర్థి రంజిత్​ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని... నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమన్నారు. కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు.

author img

By

Published : Mar 29, 2019, 6:35 PM IST

కారు గుర్తుకు ఓటేసి భారీ ఆధిక్యంతో గెలిపించాలి : రంజిత్​ రెడ్డి
ప్రజలకు అందుబాటులో ఉంటా..నన్ను గెలిపించండి : రంజిత్​ రెడ్డి
వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని పలు గ్రామాల్లో చేవెళ్ల తెరాస అభ్యర్థి రంజిత్​ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. అనంతరం పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, కార్యకర్తలతో కలిసి చెన్గోముల్, కంకల్​ గ్రామాల్లో పర్యటించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం ఒక్కటే తన లక్ష్యమన్నారు.తాను ఇచ్చిన హామీల విషయంలో విఫలమైతే మరోసారి ఓట్లు అడగబోనని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పథకాలే తెరాసకు 16 స్థానాల్లో విజయాన్ని అందిస్తాయని తెలిపారు. నియోజకవర్గంలోని సమస్యలు తీర్చటంలో కొండా విశ్వేశర్​ రెడ్డి విఫలమైయ్యారని ఆరోపించారు. కారు గుర్తుకు ఓటేసి తనను భారీ ఆధిక్యంతో గెలిపించాలని కోరారు.

ఇవీ చూడండి :కేంద్రం, ఈసీకి 'కోర్టు ధిక్కరణ' నోటీసులు

ప్రజలకు అందుబాటులో ఉంటా..నన్ను గెలిపించండి : రంజిత్​ రెడ్డి
వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని పలు గ్రామాల్లో చేవెళ్ల తెరాస అభ్యర్థి రంజిత్​ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. అనంతరం పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, కార్యకర్తలతో కలిసి చెన్గోముల్, కంకల్​ గ్రామాల్లో పర్యటించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం ఒక్కటే తన లక్ష్యమన్నారు.తాను ఇచ్చిన హామీల విషయంలో విఫలమైతే మరోసారి ఓట్లు అడగబోనని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పథకాలే తెరాసకు 16 స్థానాల్లో విజయాన్ని అందిస్తాయని తెలిపారు. నియోజకవర్గంలోని సమస్యలు తీర్చటంలో కొండా విశ్వేశర్​ రెడ్డి విఫలమైయ్యారని ఆరోపించారు. కారు గుర్తుకు ఓటేసి తనను భారీ ఆధిక్యంతో గెలిపించాలని కోరారు.

ఇవీ చూడండి :కేంద్రం, ఈసీకి 'కోర్టు ధిక్కరణ' నోటీసులు

Intro:hyd_tg_pargi_ _28_ranjith_reddy_ab_c27
పరిగి ప్రాంత ప్రజల ఆశీర్వాదం నాకు ఉంటే మీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఇ నేను జోడెడ్ల పనిచేసి పరిగి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తన తల్లిపై ప్రమాణం చేసిన టిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు


Body:వికారాబాద్ జిల్లా దోమ మండలం లో నిర్వహించిన మండల స్థాయి టిఆర్ఎస్ నాయకుల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభాసుపాలు కాకుండా మన ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొని వచ్చిన పథకాలు ప్రజలకు లబ్ధి చేకూర్చాయి అందువల్ల కెసిఆర్ ను ఆదరిస్తున్నారు ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్న రాష్ట్రాలకు అభివృద్ధి నిధులు మంజూరు చేస్తున్నారని మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పార్లమెంటులో 16 స్థానాలు రావాలని అన్నారు నా తల్లి మీద ప్రతిజ్ఞ చేసి పరిగి ప్రజలకు న్యాయం చేస్తానని పార్లమెంట్ ఎన్నికల్లో భారీ ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించాలన్నారు


Conclusion:శ్రీనివాస్ పరిగి కంట్రిబ్యూటర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.