ETV Bharat / state

Senior civiljudge court: ఇబ్రహీంపట్నంలో సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రారంభం - తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ తాజా వార్త

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టును ప్రారంభించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ వర్చువల్​గా కోర్టు భవనాన్ని ప్రారంభించారు.

telanagana high court chief justice hima kohli started senior civil judge in ibrahimpatnam
ఇబ్రహీంపట్నంలో సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రారంభం
author img

By

Published : Jun 9, 2021, 2:03 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సీనియర్ సివిల్ జడ్జు కోర్టును తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, న్యాయమూర్తులు జస్టిస్ రాజ శేఖరరెడ్డి, జస్టిస్ అభిషేక్ రెడ్డిలు వర్చువల్​గా ప్రారంభించారు.

న్యాయమూర్తులు జస్టిస్ పావని, జస్టిస్ పద్మావతిలు ఇబ్రహీం పట్నంలోని కోర్టు భవనాన్ని నేరుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి, సీఐ సైదులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సీనియర్ సివిల్ జడ్జు కోర్టును తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, న్యాయమూర్తులు జస్టిస్ రాజ శేఖరరెడ్డి, జస్టిస్ అభిషేక్ రెడ్డిలు వర్చువల్​గా ప్రారంభించారు.

న్యాయమూర్తులు జస్టిస్ పావని, జస్టిస్ పద్మావతిలు ఇబ్రహీం పట్నంలోని కోర్టు భవనాన్ని నేరుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి, సీఐ సైదులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Vaccination: పిల్లలకు అన్ని టీకాలు వేయాల్సిందే..!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.