ETV Bharat / state

వనస్థలిపురంలో ఆకట్టుకున్న సత్యహరిచంద్ర నాటకం - తెలంగాణ వార్తలు

ఆండ్ర సాంబమూర్తి స్మారక చతుర్థ ఆహ్వాన సాంఘిక నాటిక పోటీలు ప్రజలను ఆకట్టుకున్నాయి. వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీలో గురువారం రాత్రి సత్యహరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శించారు. రంగస్థల కళాకారుల అభిమాన సమాఖ్య వద్ద ఈ కార్యక్రమం జరిగింది. స్థానికులు హాజరై నాటకాన్ని వీక్షించారు.

Sathya Hari Chandra drama at vanasthalipuram in hyderabad
వనస్థలిపురంలో ఆకట్టుకున్న సత్యహరిచంద్ర నాటకం
author img

By

Published : Feb 19, 2021, 10:42 AM IST

వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీలోని ప్రభుత్వ గ్రంథాలయ ఆవరణలో రంగస్థల కళాకారుల అభిమాన సమాఖ్య వద్ద ఆండ్ర సాంబమూర్తి స్మారక చతుర్థ ఆహ్వాన సాంఘిక నాటిక పోటీలు జరిగాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి సత్యహరిశ్చంద్ర నాటక ప్రదర్శన జరిగింది.

సత్యహరిశ్చంద్రుడిగా డాక్టర్ సీహెచ్ శూలపాణి, శివుడిగా సీహెచ్ వి.ఆర్.కె. మూర్తి, చంద్రమతిగా సురభి జ్యోతి నటించి ఎంతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి వనస్థలిపురంలోని పలు కాలనీల వాసులు హాజరై నాటకాన్ని తిలకించారు.

వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీలోని ప్రభుత్వ గ్రంథాలయ ఆవరణలో రంగస్థల కళాకారుల అభిమాన సమాఖ్య వద్ద ఆండ్ర సాంబమూర్తి స్మారక చతుర్థ ఆహ్వాన సాంఘిక నాటిక పోటీలు జరిగాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి సత్యహరిశ్చంద్ర నాటక ప్రదర్శన జరిగింది.

సత్యహరిశ్చంద్రుడిగా డాక్టర్ సీహెచ్ శూలపాణి, శివుడిగా సీహెచ్ వి.ఆర్.కె. మూర్తి, చంద్రమతిగా సురభి జ్యోతి నటించి ఎంతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి వనస్థలిపురంలోని పలు కాలనీల వాసులు హాజరై నాటకాన్ని తిలకించారు.

ఇదీ చూడండి: 'వామనరావు తల్లిదండ్రులకు ప్రాణభయం ఉందని చెప్పారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.