ETV Bharat / state

'షాద్​నగర్ ఘటనను ఖండిస్తూ... కోకాపేటలో ర్యాలీ' - RALLY AT KOKAPET

హైదరాబాద్ శివారు కోకాపేటలో షాద్​నగర్​ ఘటనను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు.

శంషాబాద్ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలి : కోకాపేట వాసులు
శంషాబాద్ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలి : కోకాపేట వాసులు
author img

By

Published : Dec 1, 2019, 11:23 PM IST

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని కోకాపేట కూడలిలో ర్యాలీ చేపట్టారు. హైదరాబాద్ శివారు ప్రాంత వాసులు ఈ దుశ్యర్యను ఖండిస్తూ ర్యాలీ నిర్వహించారు. శివారు ప్రాంత గేటెడ్ కమ్యూనిటీ వాసులు కుటుంబంతో సహా ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. దోషులను ఉరితీయాలని డిమాండ్ చేశారు.

శంషాబాద్ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలి : కోకాపేట వాసులు

ఇవీ చూడండి : నిఘా వ్యవస్థ వైఫల్యమే కారణం: ఎంపీ రేవంత్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని కోకాపేట కూడలిలో ర్యాలీ చేపట్టారు. హైదరాబాద్ శివారు ప్రాంత వాసులు ఈ దుశ్యర్యను ఖండిస్తూ ర్యాలీ నిర్వహించారు. శివారు ప్రాంత గేటెడ్ కమ్యూనిటీ వాసులు కుటుంబంతో సహా ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. దోషులను ఉరితీయాలని డిమాండ్ చేశారు.

శంషాబాద్ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలి : కోకాపేట వాసులు

ఇవీ చూడండి : నిఘా వ్యవస్థ వైఫల్యమే కారణం: ఎంపీ రేవంత్ రెడ్డి

TG_HYD_05_01_RALLY_AT_KOKAPET_AS_3181965 reporter : praveen kumar note : Feed sent to whatsapp desk ( ) ప్రియాంక రెడ్డి ఘటనలో దోషులకు కఠినాతి కఠినంగా శిక్షించాలని హైదరాబాద్ శివారు ప్రాంత వాసులు నినదించారు. నగరంలోని కోకాపేట కూడలిలో ఈ దుశ్యర్యను ఖండిస్తూ ర్యాలీ చేపట్టారు. శివారు ప్రాంత గేటెడ్ కమ్యూనిటీ వాసులు ఈ ర్యాలీలో కుటుంబంతో సహా పాల్గొని ప్లకార్డులు పట్టుకొని బాధితులకు న్యాయం చేకూరేలా.. దోషులను ఉరితీయాలని గలమెత్తారు. spot

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.