ETV Bharat / state

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్​హెచ్​ఆర్సీ నోటీసులు

author img

By

Published : Jun 25, 2020, 10:59 AM IST

ఆంధ్రప్రదేశ్​ రాష్డ్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్​హెచ్​ఆర్సీ) నోటీసులు జారీ చేసింది.

nhrc-notice-to-andhra pradesh cs-neelam-sahni
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్​హెచ్​ఆర్సీ నోటీసులు

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్​హెచ్​ఆర్సీ) బుధవారం నోటీసులు జారీ చేసింది. తాము 30 ఏళ్లుగా అనుభవిస్తున్న స్థలాలను ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నించారంటూ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాళెం దళితులు ఎన్​హెచ్​ఆర్సీని ఆశ్రయించారు.

రాజకీయ కారణాలతో కక్షపూరితంగా వ్యవహరించి అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు సంబంధించిన పశువుల దొడ్లు, గడ్డివాములను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన కమిషన్ సీఎస్​కు నోటీసు జారీ చేయడంతో పాటు ఆగస్టు 1లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్​హెచ్​ఆర్సీ) బుధవారం నోటీసులు జారీ చేసింది. తాము 30 ఏళ్లుగా అనుభవిస్తున్న స్థలాలను ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నించారంటూ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాళెం దళితులు ఎన్​హెచ్​ఆర్సీని ఆశ్రయించారు.

రాజకీయ కారణాలతో కక్షపూరితంగా వ్యవహరించి అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు సంబంధించిన పశువుల దొడ్లు, గడ్డివాములను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన కమిషన్ సీఎస్​కు నోటీసు జారీ చేయడంతో పాటు ఆగస్టు 1లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

ఇదీ చదవండి: ఎంపీ రఘురామకృష్ణరాజుకు.. వైకాపా షోకాజ్ నోటీసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.