ETV Bharat / state

ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కిషన్​రెడ్డి - latest news on mla manchireddy kishan reddy

పురపాలక ఎన్నికల్లో తెరాస అభ్యర్థులనే గెలిపించాలంటూ తుర్కయంజాల్​లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి ప్రచారం నిర్వహించారు.

MLA Kishan Reddy participated in the campaign
ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కిషన్​రెడ్డి
author img

By

Published : Jan 17, 2020, 4:21 PM IST

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని 10, 11, 12, 21 వార్డుల్లో తెరాస అభ్యర్థులకు మద్దతుగా ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్​రెడ్డి ప్రచారం నిర్వహించారు. స్థానికులతో మాట్లాడి ఆయా వార్డుల్లో ఉన్న సమస్యల వివరాలు తెలుసుకున్నారు.

ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, పెద్ద అంబర్​పేట్, ఆదిభట్ల మున్సిపాలిటీలను తెరాస కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ప్రచారంలో స్థానిక తెరాస నాయకులు, కార్యకర్తలు, ఆయా వార్డుల అభ్యర్థులు పాల్గొన్నారు.

ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కిషన్​రెడ్డి

ఇదీ చదవండి:పెళ్లింట చలిమంటల మర్యాద అదిరింది!

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని 10, 11, 12, 21 వార్డుల్లో తెరాస అభ్యర్థులకు మద్దతుగా ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్​రెడ్డి ప్రచారం నిర్వహించారు. స్థానికులతో మాట్లాడి ఆయా వార్డుల్లో ఉన్న సమస్యల వివరాలు తెలుసుకున్నారు.

ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, పెద్ద అంబర్​పేట్, ఆదిభట్ల మున్సిపాలిటీలను తెరాస కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ప్రచారంలో స్థానిక తెరాస నాయకులు, కార్యకర్తలు, ఆయా వార్డుల అభ్యర్థులు పాల్గొన్నారు.

ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కిషన్​రెడ్డి

ఇదీ చదవండి:పెళ్లింట చలిమంటల మర్యాద అదిరింది!

Intro:రంగారెడ్డి జిల్లా : తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని 10, 11, 12, 21 వార్డులలో తెరాస అభ్యర్థిలకు మద్దతుగా ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులలో ఉన్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, పెద్ద అంబర్పేట్, ఆదిభట్ల మున్సిపాలిటీలను తెరాస కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నాయకులు, కార్యకర్తలు, ఆయా వార్డుల తెరాస అభ్యర్థులు పాల్గొన్నారు.

బైట్ : మంచిరెడ్డి కిషన్ రెడ్డి (శాసనసభ్యులు, ఇబ్రహీంపట్నం)


Body:TG_Hyd_17_17_MLA Pracharam_VO_TS10012


Conclusion:TG_Hyd_17_17_MLA Pracharam_VO_TS10012

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.