ETV Bharat / state

'ప్రజలను కాపాడుకునేందుకే లాక్​డౌన్​ నిర్ణయం' - latest news on mla kale yadaiah says Lockdown decision is for protect the people

కరోనా నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్​ లాక్​డౌన్​ నిర్ణయం తీసుకున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు.

mla kale yadaiah says Lockdown decision is for protect the people
'ప్రజలను కాపాడుకునేందుకే లాక్​డౌన్​ నిర్ణయం'
author img

By

Published : Mar 25, 2020, 8:11 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా.. ప్రజల బాగు కోసమేనని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకునేందుకే లాక్​డౌన్​ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఎమ్మెల్యే పర్యటించారు.

ఈ సందర్భంగా హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై పోలీసులు ఏర్పాటు చేసిన చెక్​పోస్ట్ వద్ద ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించి.. కరోనాను అరికడదామని తెలిపారు.

'ప్రజలను కాపాడుకునేందుకే లాక్​డౌన్​ నిర్ణయం'

ఇవీచూడండి: కరోనాపై యుద్ధం... రంగంలోకి మంత్రి కేటీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా.. ప్రజల బాగు కోసమేనని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకునేందుకే లాక్​డౌన్​ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఎమ్మెల్యే పర్యటించారు.

ఈ సందర్భంగా హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై పోలీసులు ఏర్పాటు చేసిన చెక్​పోస్ట్ వద్ద ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించి.. కరోనాను అరికడదామని తెలిపారు.

'ప్రజలను కాపాడుకునేందుకే లాక్​డౌన్​ నిర్ణయం'

ఇవీచూడండి: కరోనాపై యుద్ధం... రంగంలోకి మంత్రి కేటీఆర్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.