ETV Bharat / state

'ప్రభుత్వం ప్రతి ఇంటికి అండగా నిలుస్తోంది'

author img

By

Published : Dec 24, 2020, 5:36 PM IST

ప్రతి ఇంటికి ఏదో ఓ రూపంలో తెరాస ప్రభుత్వం అండగా నిలుస్తోందని.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్​లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ibrahimpatnam mla praises govt welfare schemes
'ప్రభుత్వం ప్రతి ఇంటికి అండగా నిలుస్తోంది'

తెరాస ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటుపడుతోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. అబ్దుల్లాపూర్​ మెట్​లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని.. 265మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు.. బడుగుబలహీన వర్గాలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఓ రూపంలో తెరాస ప్రభుత్వం అండగా నిలుస్తోందని వివరించారు.

ఇదీ చదవండి: 'ప్రజలకు పథకాలు శాశ్వతంగా గుర్తుండిపోతాయి'

తెరాస ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటుపడుతోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. అబ్దుల్లాపూర్​ మెట్​లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని.. 265మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు.. బడుగుబలహీన వర్గాలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఓ రూపంలో తెరాస ప్రభుత్వం అండగా నిలుస్తోందని వివరించారు.

ఇదీ చదవండి: 'ప్రజలకు పథకాలు శాశ్వతంగా గుర్తుండిపోతాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.