ETV Bharat / state

ఇబ్రహీంపట్నంలో ఎన్నికలకు రంగం సిద్ధం

author img

By

Published : Jan 21, 2020, 5:04 PM IST

రేపు జరుగనున్న మున్సిపాలిటీ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల సామగ్రిని శేరిగూడలోని ఓ కళాశాలలో భద్రపరిచారు.

ELECTION MATERIAL DISTRIBUTION CENTER in rangareddy
ఇబ్రహీంపట్నంలో ఎన్నికలకు రంగం సిద్ధం

రేపు జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్​కు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని శేరిగూడలోని శ్రీ ఇందు కళాశాలలో ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నంలో మొత్తం 24 వార్డులు ఉండగా.. రెండు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.

మొత్తం 22 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. 45 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 275 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇబ్రహీంపట్నంలో ఎన్నికలకు రంగం సిద్ధం

ఇవీ చూడండి: బస్తీమే సవాల్: ఓటర్లను మత్తులో ముంచుతున్న అభ్యర్థులు

రేపు జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్​కు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని శేరిగూడలోని శ్రీ ఇందు కళాశాలలో ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నంలో మొత్తం 24 వార్డులు ఉండగా.. రెండు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.

మొత్తం 22 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. 45 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 275 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇబ్రహీంపట్నంలో ఎన్నికలకు రంగం సిద్ధం

ఇవీ చూడండి: బస్తీమే సవాల్: ఓటర్లను మత్తులో ముంచుతున్న అభ్యర్థులు

Intro:FILE NAME:TG_HYD_16_21_ELECTION METERIAL DISTRIBUTION CENTER_AV_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157


యాంకర్: రేపు జరుగనున్న మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ కు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని శేరిగుడా లోని శ్రీ ఇందు కళాశాలలో ఏర్పాటు చేశారు.ఇబ్రహీంపట్నం లో మొత్తం 24 వార్డులు ఉండగా,రెండు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం 22 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. 45 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసారు.275 ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.



Body:FILE NAME:TG_HYD_16_21_ELECTION METERIAL DISTRIBUTION CENTER_AV_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157


యాంకర్: రేపు జరుగనున్న మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ కు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని శేరిగుడా లోని శ్రీ ఇందు కళాశాలలో ఏర్పాటు చేశారు.ఇబ్రహీంపట్నం లో మొత్తం 24 వార్డులు ఉండగా,రెండు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం 22 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. 45 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసారు.275 ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.



Conclusion:FILE NAME:TG_HYD_16_21_ELECTION METERIAL DISTRIBUTION CENTER_AV_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157


యాంకర్: రేపు జరుగనున్న మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ కు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని శేరిగుడా లోని శ్రీ ఇందు కళాశాలలో ఏర్పాటు చేశారు.ఇబ్రహీంపట్నం లో మొత్తం 24 వార్డులు ఉండగా,రెండు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం 22 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. 45 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసారు.275 ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.