ETV Bharat / state

'కేసీఆర్​ మాటలను ప్రజలు నమ్మడం లేదు' - 'కేసీఆర్​ మాటలను ప్రజలు నమ్మడం లేదు'

ముఖ్యమంత్రి కేసీఆర్​ మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదని భాజపా రాష్ట్ర సీనియర్​ నాయకుడు ప్రేమ్​రాజ్​ అన్నారు.  గండిపేట మండలం కిస్మత్​పూర్​లో భాజపా  కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

'కేసీఆర్​ మాటలను ప్రజలు నమ్మడం లేదు'
author img

By

Published : Sep 19, 2019, 5:01 AM IST

Updated : Sep 19, 2019, 7:52 AM IST

తెలంగాణ ప్రజల్లో ప్రభుత్వం విధానాలపై మార్పు రావాలని భాజపా రాష్ట్ర సీనియర్​ నాయకుడు ప్రేమ్​రాజ్​ అన్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం కిస్మత్ పూర్​లో భాజపా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర సర్కారు అందిస్తోన్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరడం లేదని ఆరోపించారు. కేంద్రం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే అధికారం కట్టబెతాయన్నారు.

'కేసీఆర్​ మాటలను ప్రజలు నమ్మడం లేదు'
ఇదీ చూడండి: ప్రజాదరణ చూసి భయపడే నలుగురు మంత్రులు: బండి

తెలంగాణ ప్రజల్లో ప్రభుత్వం విధానాలపై మార్పు రావాలని భాజపా రాష్ట్ర సీనియర్​ నాయకుడు ప్రేమ్​రాజ్​ అన్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం కిస్మత్ పూర్​లో భాజపా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర సర్కారు అందిస్తోన్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరడం లేదని ఆరోపించారు. కేంద్రం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే అధికారం కట్టబెతాయన్నారు.

'కేసీఆర్​ మాటలను ప్రజలు నమ్మడం లేదు'
ఇదీ చూడండి: ప్రజాదరణ చూసి భయపడే నలుగురు మంత్రులు: బండి
Intro:Body:Conclusion:
Last Updated : Sep 19, 2019, 7:52 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.