ETV Bharat / state

రాత్రివేళ కలెక్టర్ ఆకస్మిక పర్యటన.. అధికారులు అప్రమత్తం - Rajanna Sircilla district collector krishna bhaskar

రైతు వేదిక నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ హెచ్చరించారు. బుధవారం రాత్రి చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించారు.

Rajanna Sircilla district collector krishna bhaskar
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్
author img

By

Published : Sep 24, 2020, 10:53 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్.. చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించారు. మూడపల్లి, మర్రిగడ్డ, మల్యాల గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక భవనాలను పరిశీలించారు.

నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వేగంతోపాటు పనుల్లో నాణ్యత ఉండాలని సూచించారు. రాత్రివేళ కలెక్టర్ ఆకస్మిక పర్యటనతో అధికారులు, స్థానిక నాయకులు అలర్ట్ అయ్యారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్.. చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించారు. మూడపల్లి, మర్రిగడ్డ, మల్యాల గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక భవనాలను పరిశీలించారు.

నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వేగంతోపాటు పనుల్లో నాణ్యత ఉండాలని సూచించారు. రాత్రివేళ కలెక్టర్ ఆకస్మిక పర్యటనతో అధికారులు, స్థానిక నాయకులు అలర్ట్ అయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.