ETV Bharat / state

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రులు కేటీఆర్​, ఎర్రబెల్లి - latest news on ktr errabelli

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో మంత్రులు కేటీఆర్​, ఎర్రబెల్లి దయాకర్​రావులు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

Ministers visited the district of Rajanna Sirisilla were KTR and Errebelli
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రులు కేటీఆర్​, ఎర్రబెల్లి
author img

By

Published : Jan 3, 2020, 10:10 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావులు గురువారం పర్యటించారు. పలు అభివృద్ధి పనులతో పాటు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

టెస్కాబ్​ ఛైర్మన్​ కొండూరి రవీందర్​తో కలిసి ముస్తాబాద్ మండలం​లోని మోహినికుంటలో నిర్వహించిన రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు. గ్రామంలో సామూహిక భవనం, వైకుంఠ దామం, వ్యవసాయ గోదాములను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన పల్లెప్రగతి సభలో మంత్రి కేటీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పలువురు తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రులు కేటీఆర్​, ఎర్రబెల్లి

ఇవీ చూడండి: ఓటర్ల ముసాయిదాపై అభ్యంతరాలకు గడువు పూర్తి

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావులు గురువారం పర్యటించారు. పలు అభివృద్ధి పనులతో పాటు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

టెస్కాబ్​ ఛైర్మన్​ కొండూరి రవీందర్​తో కలిసి ముస్తాబాద్ మండలం​లోని మోహినికుంటలో నిర్వహించిన రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు. గ్రామంలో సామూహిక భవనం, వైకుంఠ దామం, వ్యవసాయ గోదాములను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన పల్లెప్రగతి సభలో మంత్రి కేటీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పలువురు తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రులు కేటీఆర్​, ఎర్రబెల్లి

ఇవీ చూడండి: ఓటర్ల ముసాయిదాపై అభ్యంతరాలకు గడువు పూర్తి

Intro:TG_KRN_63_02_SRCL_MANTHRULA PARYATANA_AVB_G1_TS10040

రాజన్న సిరిసిల్ల జిల్లా :
( ) రాష్ట్ర ఐటి ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ , పంచాయితి రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లు గురువారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ , గంభీరావుపేట మండల్లాలో పర్యటించి, పలు అభివృద్ధి పనుల కార్యక్రమలతో పాటు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ( ) రాజన్న సిరిసిల్ల జిల్లా లో పర్యటించిన కేటీఆర్ , ఎర్రబెల్లి దయాకర్ రావు , టెస్కబ్ ఛైర్మెన్ కొండూరి రవీందర్ లతో కలిసి పారిశుద్ధ్య నిర్వహణ ,ఇంకుడు గుంతల నిర్మాణము, డంపింగ్ యార్డ్ వంటి అనేక అభివృద్ధి పనుల్లో సత్తా చాటి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉత్తమ గ్రామముగా స్వచ్ఛత అవార్డు ను అందుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట లో గ్రామ పల్లె ప్రగతి రెండో దశ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రులు , మోహినికుంట లో గ్రామ సామూహిక భవనం , వైకుంఠ దామం , వ్యవసాయ గోదాం లతో పాటు హై లెవల్ బ్రిడ్జి లను ప్రారంభించి , అనంతరం ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి సభలో పాల్గొన్న కేటీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో మహిళలు , టిఆర్ ఎస్ కార్యకర్తలు , నాయకులు , అధికారులున్నారు. బైట్///.. 1.ఎర్రబెల్లి దయాకర్ రావు( రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి). 2.కేటీఆర్( రాష్ట్ర ఐటి ,పురపాలక శాఖ మంత్రి).

రిపోర్టర్ : దేవేందర్
సెంటర్: సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా
సెల్ నెంబర్: 8008552593.Body:SrclConclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ గంభీరావుపేట లో మంత్రుల పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.