ETV Bharat / state

ముంపు గ్రామంగా ప్రకటించాలని కలెక్టర్​కు వినతిపత్రం - కందికట్కూరు గ్రామం

ముంపు గ్రామంగా ప్రకటించాలని సిరిసిల్ల జిల్లా కందికట్కూరు గ్రామస్థులు కలెక్టర్​ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. మిడ్​మానేరులోకి 11 టీఎంసీల నీరు చేరి తమ ఇళ్లు ప్రమాదకరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు.

ముంపు గ్రామం
author img

By

Published : Aug 26, 2019, 7:21 PM IST

గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని కలెక్టర్​కు వినతిపత్రం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరును ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గ్రామస్థులు ధర్నాకు దిగారు. కందికట్కూరు నుంచి పాదయాత్రగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు. తమ ఊరిని ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ నినాదాలు చేశారు. మిడ్​మానేరులోకి 11 టీఎంసీల నీరు చేరడం వల్ల తమ ఇళ్లు అన్ని తేమగా మారి గోడలు ప్రమాదకరంగా మారుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్​ కృష్ణ భాస్కర్​కు వినతిపత్రం అందజేశారు.

ఇదీ చూడండి : 'మా ఊరును ముంపు గ్రామంగా ప్రకటించండి'

గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని కలెక్టర్​కు వినతిపత్రం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరును ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గ్రామస్థులు ధర్నాకు దిగారు. కందికట్కూరు నుంచి పాదయాత్రగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు. తమ ఊరిని ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ నినాదాలు చేశారు. మిడ్​మానేరులోకి 11 టీఎంసీల నీరు చేరడం వల్ల తమ ఇళ్లు అన్ని తేమగా మారి గోడలు ప్రమాదకరంగా మారుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్​ కృష్ణ భాస్కర్​కు వినతిపత్రం అందజేశారు.

ఇదీ చూడండి : 'మా ఊరును ముంపు గ్రామంగా ప్రకటించండి'

Intro:TG_KRN_61_26_SRCL_SP_POLICE_AVAGAHANA_AVB_G1_TS10040_HD

( ) ఈవ్ టీజింగ్, ఏటీఎంల వద్ద జరుగుతున్న మోసాలు, సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు ప్రజలు, మహిళలు, విద్యార్థినిలు అప్రమత్తంగా ఉండటంతో పాటు, అవగాహన కలిగి ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.

( ) రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో పట్టణంలోని పాత బస్టాండ్ అమరవీరుల స్తూపం వద్ద షీ టీం, సైబర్ నేరాలు, హెల్మెట్ వినియోగం, ఎమర్జెన్సీ 100 నంబర్ల పై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని తప్పకుండా ప్రతి ఒక్కరు హెల్మెట్ ని వినియోగించాలని జిల్లా ఎస్పీ కోరారు. అలాగే కళాశాలల్లో బస్టాండ్ ప్రాంతం, తదితర ప్రాంతాల్లో మహిళలు, విద్యార్థినుల పట్ల అసభ్యంగా యువకులు ప్రవర్తించిన, ఈవ్ టీజింగ్ కు పాల్పడిన 100 నంబర్ కు డయల్ చేస్తే వెంటనే పోలీసులు వచ్చి సత్వర న్యాయం చేస్తారని పేర్కొన్నారు. త్వరలో రోడ్డు నిబంధనలు పాటించని వారికి జరిమానాలు వేయడం జరుగుతుందన్నారు. ఏటీఎం ల వద్ద జరుగుతున్న మోసాలు, సైబర్ నేరాలపై విద్యార్థిని విద్యార్థులు వారి నృత్యాల ద్వారా అవగాహన కల్పించారు.

బైట్: రాహుల్ హెగ్డే, జిల్లా ఎస్పీ రాజన్న సిరిసిల్ల జిల్లా.


Body:srcl


Conclusion:ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలపై రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో అవగాహన .
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.