ETV Bharat / state

రాజన్న ఆలయానికి పెరిగిన రద్దీ

వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం కావడం వల్ల అధికసంఖ్యలో భక్తులు దర్శనానికి తరలివస్తున్నారు. అధికారులు రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.

author img

By

Published : Mar 11, 2019, 9:39 AM IST

రాజన్న ఆలయం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి తెల్లవారు జాము నుంచే బారులు తీరారు. సాధారణ దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని శీఘ్రదర్శనం అమలు చేస్తున్నారు. ఆర్జిత సేవలు నిలిపేశారు.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి తెల్లవారు జాము నుంచే బారులు తీరారు. సాధారణ దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని శీఘ్రదర్శనం అమలు చేస్తున్నారు. ఆర్జిత సేవలు నిలిపేశారు.

ఇవీ చూడండి :సార్వత్రిక ఎన్నికలపై ఈసీ దృష్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.