ETV Bharat / state

ఎండ తీవ్రత వల్ల మందకొడిగా పోలింగ్​ - ఎండ తీవ్రత వల్ల మందకొడిగా పోలింగ్​

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో ప్రాదేశిక పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎండ తీవ్రత వల్ల కొన్ని పోలింగ్​ కేంద్రాలు ఓటర్లు లేక వెలవెలబోతున్నాయి.

ఎండ తీవ్రత వల్ల మందకొడిగా పోలింగ్​
author img

By

Published : May 6, 2019, 1:21 PM IST

ఎండ తీవ్రత వల్ల మందకొడిగా పోలింగ్​

పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలంలోని కొన్ని పోలింగ్​ కేంద్రాల్లో మొదటి విడత ప్రాదేశిక పోలింగ్​ చాలా మందకొడిగా కొనసాగుతోంది.రామగిరి మండలంలోని చందనపూర్, పన్నూరు, సెంటినరీ కాలనీ మొదలగు పోలింగ్​ కేంద్రాల్లో ఎండ తీవ్రత వల్ల ఓటర్లు లేక కేంద్రాలు వెలవెలబోతున్నాయి.

ఇవీ చూడండి: సంగారెడ్డి జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

ఎండ తీవ్రత వల్ల మందకొడిగా పోలింగ్​

పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలంలోని కొన్ని పోలింగ్​ కేంద్రాల్లో మొదటి విడత ప్రాదేశిక పోలింగ్​ చాలా మందకొడిగా కొనసాగుతోంది.రామగిరి మండలంలోని చందనపూర్, పన్నూరు, సెంటినరీ కాలనీ మొదలగు పోలింగ్​ కేంద్రాల్లో ఎండ తీవ్రత వల్ల ఓటర్లు లేక కేంద్రాలు వెలవెలబోతున్నాయి.

ఇవీ చూడండి: సంగారెడ్డి జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

Intro:మొదటి విడత జడ్పిటిసి ఎంపిటిసి ప్రాదేశిక ఎన్నికలలో భాగంగా గా పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం కొన్ని ఓటింగ్ కేంద్రాల్లో ఓటింగ్ చాల నిదానంగా నడుస్తుంది. రామగిరి మండలంలోని చందన పూర్ ,పన్నూరు, సెంటనరి కాలనీ మొదలగు ఓటింగ్ కేంద్రాలలో ఎండ తీవ్రతవల్ల ఓటర్లు లేక వోటింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి.


Body:యం.శివ ప్రసాద్, మంధని


Conclusion:9440728281
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.