ETV Bharat / state

'రాజీనామా చేసి మళ్లీ గెలవాలి'

సీఎల్పీని తెరాసలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి  జిల్లా మంథనిలో కాంగ్రెస్​ నేతలు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పార్టీ మారిన వారు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని డిమాండ్​ చేశారు.

author img

By

Published : Jun 7, 2019, 3:14 PM IST

నిరసన తెలుపుతున్న నాయకులు

ప్రశ్నించే గొంతుకలు ఉండాలని కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే తల్లి లాంటి పార్టీని మోసం చేశారని హస్తం నేతలు విమర్శంచారు. సీఎల్పీని తెరాసలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా మంథనిలో నిరసన తెలిపారు. వెంటనే ఫిరాయింపు చట్టం తేవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.

'రాజీనామా చేసి మళ్లీ గెలవాలి'

ఇవీ చూడండి: జగిత్యాల అర్బన్ ఎంపీపీ ఎన్నిక వాయిదా

ప్రశ్నించే గొంతుకలు ఉండాలని కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే తల్లి లాంటి పార్టీని మోసం చేశారని హస్తం నేతలు విమర్శంచారు. సీఎల్పీని తెరాసలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా మంథనిలో నిరసన తెలిపారు. వెంటనే ఫిరాయింపు చట్టం తేవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.

'రాజీనామా చేసి మళ్లీ గెలవాలి'

ఇవీ చూడండి: జగిత్యాల అర్బన్ ఎంపీపీ ఎన్నిక వాయిదా

Intro:మంథనిలో కాంగ్రెస్ పార్టీ నిరసన:

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన:

సీఎల్పీ పార్టీని టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా మంథని పట్టణంలో మహాత్మా గాంధీ విగ్రహానికి కి పూలదండలు వేసి ఇ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
వారు మాట్లాడుతూ నేడు తెలంగాణ రాష్ట్రంలో దురదృష్టమైన రోజులని, తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యులను ఎన్నుకుని , శాసనసభలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నించే గొంతుకలు ఉండాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీపాలు తాగి రొమ్ము గుద్ది నట్లు ఇతర పార్టీలోకి పోయి వారు రాజీనామా చేసి తిరిగి గెలవాలని కోరారు.
అధికారదాహంతో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక దగ్గర చేర్చి సీఎల్పీ పార్టీని టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి , శాసనసభలో లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా లేకుండా చేయాలని ఫిరాయింపులను ప్రోత్సహించినందుకు, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు నిరసన తెలియజేయడం జరిగింది అని తెలిపారు. వెంటనే ఫిరాయింపు చట్టం తేవాలని ,ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.
Bytes:
1. శశి భూషణ్ కాచే(
2. అజీమ్ ఖాన్
3. వొడ్నాల. శ్రీనివాస్


Body:యం. శివ ప్రసాద్, మంధని.


Conclusion:9440728281

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.