ETV Bharat / state

పోలీస్ బందోబస్తు మధ్య బస్సు ప్రయాణం

author img

By

Published : Oct 19, 2019, 12:40 PM IST

పోలీసుల పటిష్ఠమైన బందోబస్తు నడుమ మంథని నుంచి కరీంనగర్​ వరకు ఓ ఆర్టీసీ బస్సు వెళ్లింది. అందులో ప్రయాణికుల కంటే... పోలీసులే ఎక్కువగా ఉన్నారు.

పోలీస్ బందోబస్తు మధ్య బస్సు ప్రయాణం

పెద్దపెల్లి జిల్లా మంథనిలో ఆర్టీసీ బంద్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. అందులో భాగంగానే ఉదయం నుంచి డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటికి వెళ్లలేదు. కానీ 11 గంటలకు పోలీసుల పటిష్ఠమైన బందోబస్తు మధ్య మంథని డిపో నుంచి కరీంనగర్​కు ఆర్టీసీ బస్సు బయలుదేరింది. పోలీసులు ఈ బస్సుకు రక్షణగా కరీంనగర్ వరకు వజ్ర వాహనాన్ని పంపించారు. బస్సులో ఆరుగురు ప్రయాణికులు మాత్రమే ప్రయాణం చేస్తున్నారు.

పోలీస్ బందోబస్తు మధ్య బస్సు ప్రయాణం

ఇవీ చూడండి: లంచ్​ విరామానికి భారత్ 71/3

పెద్దపెల్లి జిల్లా మంథనిలో ఆర్టీసీ బంద్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. అందులో భాగంగానే ఉదయం నుంచి డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటికి వెళ్లలేదు. కానీ 11 గంటలకు పోలీసుల పటిష్ఠమైన బందోబస్తు మధ్య మంథని డిపో నుంచి కరీంనగర్​కు ఆర్టీసీ బస్సు బయలుదేరింది. పోలీసులు ఈ బస్సుకు రక్షణగా కరీంనగర్ వరకు వజ్ర వాహనాన్ని పంపించారు. బస్సులో ఆరుగురు ప్రయాణికులు మాత్రమే ప్రయాణం చేస్తున్నారు.

పోలీస్ బందోబస్తు మధ్య బస్సు ప్రయాణం

ఇవీ చూడండి: లంచ్​ విరామానికి భారత్ 71/3

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.