ETV Bharat / state

మోదీ పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లిలో రక్తదాన శిబిరం

author img

By

Published : Sep 17, 2020, 2:11 PM IST

ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన సందర్భంగా ముద్ర అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్థుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. గోదావరిఖని కృష్ణవేణి హైస్కూల్​లో ఏర్పాటు చేసిన క్యాంపులో సుమారు వందమంది రక్తదానం చేశారు.

blood camp
మోదీ పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లిలో రక్తదాన శిబిరం

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో తలసేమియా వ్యాధిగ్రస్థుల కోసం ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన సందర్భంగా ముద్ర అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

పెద్దపల్లి రీజియన్​కు చెందిన సుమారు వంద మంది ముద్ర సిబంది రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ సొసైటీకి పంపించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఏటా నరేంద్రమోదీ జన్మదినం రోజున రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో తలసేమియా వ్యాధిగ్రస్థుల కోసం ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన సందర్భంగా ముద్ర అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

పెద్దపల్లి రీజియన్​కు చెందిన సుమారు వంద మంది ముద్ర సిబంది రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ సొసైటీకి పంపించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఏటా నరేంద్రమోదీ జన్మదినం రోజున రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: పదా అన్న ఇళ్లు చూసివద్దాం... భట్టితో తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.