ETV Bharat / state

'అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహనీయుడు వైఎస్సార్​' - nizamabad latest news

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్​లో వైఎస్సార్​ జయంతి వేడుకలను కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు.

ys rajashekhar reddy birth anniversary celebrations in nizamabad
'అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహనీయుడు వైఎస్సార్​'
author img

By

Published : Jul 8, 2020, 2:31 PM IST

దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్​ జిల్లా కాంగ్రెస్​ పార్టీ కార్యాలయ ఆవరణలో వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి పూలమాలలువేసి నివాలులు అర్పించారు.

మహిళలు, రైతులకు పావలా వడ్డీ రుణాలు, 108 అంబులెన్సులు, ఆరోగ్యశ్రీ, తాగునీరు, సాగునీరుకోసం అనేక పథకాలతో పాటు బడుగు, బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మనల మోహన్ రెడ్డి కొనియాడారు.

దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్​ జిల్లా కాంగ్రెస్​ పార్టీ కార్యాలయ ఆవరణలో వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి పూలమాలలువేసి నివాలులు అర్పించారు.

మహిళలు, రైతులకు పావలా వడ్డీ రుణాలు, 108 అంబులెన్సులు, ఆరోగ్యశ్రీ, తాగునీరు, సాగునీరుకోసం అనేక పథకాలతో పాటు బడుగు, బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మనల మోహన్ రెడ్డి కొనియాడారు.

ఇవీ చూడండి:ప్రైవేట్​లో వైద్యానికి నో చెప్పొద్దు.. ఫీజులెక్కువ అడగొద్దు: గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.