ETV Bharat / state

బోధన్​లో ఘనంగా వినాయక చవితి

నిజామాబాద్ జిల్లా బోధన్​లో ప్రజలు వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రీ చక్రేశ్వర శివాలయంలో గణనాథుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

author img

By

Published : Sep 2, 2019, 4:23 PM IST

ఘనంగా వినాయక చవితి

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సార్వజనిక్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ చక్రేశ్వర శివాలయంలో గణనాథుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రఘు, సీఐ నాగార్జున గౌడ్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఘనంగా వినాయక చవితి

ఇదీ చూడండి :వినాయక చవితి విశిష్టతలేమిటో...?

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సార్వజనిక్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ చక్రేశ్వర శివాలయంలో గణనాథుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రఘు, సీఐ నాగార్జున గౌడ్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఘనంగా వినాయక చవితి

ఇదీ చూడండి :వినాయక చవితి విశిష్టతలేమిటో...?

Intro:TG_NZB_03_02_CHAVITHI_SAMBHARAALU_VO_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సార్వజనిక్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ చక్రేశ్వర శివాలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రఘు, సీఐ నాగార్జున గౌడ్ మరియు కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.


Body:శివ ప్రసాద్


Conclusion:9030175921
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.