ETV Bharat / state

భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు... కరోనా ప్రభావంతో ఇళ్లలోనే పూజలు

author img

By

Published : Jul 31, 2020, 7:39 PM IST

శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని నిజామాబాద్ వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు... కరోనా ప్రభావంతో ఇళ్లలోనే పూజలు
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు... కరోనా ప్రభావంతో ఇళ్లలోనే పూజలు

శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇందూరు జిల్లా వ్యాప్తంగా మహిళలు.. వరలక్ష్మీ వ్రతాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సుహాసినిలకు పసుపు బొట్లు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

అమ్మవారి ఆలయాల్లో వరలక్ష్మీ వ్రతం, రుద్రాభిషేకం, లక్ష్మీ హోమం నిర్వహించారు. కరోనా వ్యాప్తి వల్ల దేవాలయాల్లో తక్కువ సంఖ్యలో భక్తులు పూజల్లో పాల్గొన్నారు.

శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇందూరు జిల్లా వ్యాప్తంగా మహిళలు.. వరలక్ష్మీ వ్రతాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సుహాసినిలకు పసుపు బొట్లు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

అమ్మవారి ఆలయాల్లో వరలక్ష్మీ వ్రతం, రుద్రాభిషేకం, లక్ష్మీ హోమం నిర్వహించారు. కరోనా వ్యాప్తి వల్ల దేవాలయాల్లో తక్కువ సంఖ్యలో భక్తులు పూజల్లో పాల్గొన్నారు.

ఇవీచూడండి: 'నర్సింహులు విషయంలో ప్రతిపక్షాలవి శవ రాజకీయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.