ETV Bharat / state

'ఇప్పుడు నార్మల్​గానే చెప్తున్నాం... తర్వాత మాత్రం ఇలా ఉండదు'

author img

By

Published : Mar 31, 2021, 2:28 PM IST

కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో... ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలనే నిబంధన కఠినంగా అమలు చేస్తున్నారు.

traffic-police-special-drive-on-masks-at-nizamabad
'ఇప్పుడు నార్మల్​గానే చెప్తున్నాం... తర్వాత మాత్రం ఇలా ఉండదు'

నిజామాబాద్​లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరు మాస్క్ తప్పని సరిగా ధరించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాతో పాటు పలు ప్రధాన కూడళ్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

మాస్క్​ లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు మాస్క్​ ధరించాలంటూ అవగాహన కల్పించారు. ఐదు రోజుల అవగాహన కార్యక్రమాల అనంతరం తనిఖీలు ముమ్మరం చేస్తామని తెలిపారు. మాస్క్ ధరించకుండా బయటకు వస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

నిజామాబాద్​లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరు మాస్క్ తప్పని సరిగా ధరించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాతో పాటు పలు ప్రధాన కూడళ్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

మాస్క్​ లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు మాస్క్​ ధరించాలంటూ అవగాహన కల్పించారు. ఐదు రోజుల అవగాహన కార్యక్రమాల అనంతరం తనిఖీలు ముమ్మరం చేస్తామని తెలిపారు. మాస్క్ ధరించకుండా బయటకు వస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: మీరూ ‘కరోనాసోమియా’తో బాధపడుతున్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.