ETV Bharat / state

'మాకు కావాల్సింది మసాలా బోర్డు కాదు.. పసుపు బోర్డు' - telangana state kisan congress president anvesh reddy

నిజామాబాద్​కు స్పైసెస్​ బోర్డు ప్రకటించడంపై రాష్ట్ర కిసాన్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు అన్వేశ్​ రెడ్డి మండిపడ్డారు. తమకు కావాల్సింది మసాలా బోర్డు కాదని, పసుపు బోర్డు కావాలని స్పష్టం చేశారు.

telangana-state-kisan-congress-president-anvesh-reddy-about-turmeric-board
'మాకు కావాల్సింది మసాలా బోర్డు కాదు.. పసుపు బోర్డు'
author img

By

Published : Feb 10, 2020, 2:50 PM IST

'మాకు కావాల్సింది మసాలా బోర్డు కాదు.. పసుపు బోర్డు'

దేశంలో బాండ్​ పేపర్​తో ప్రచారం చేసిన ఏకైక రాజకీయ నాయకుడు నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ అని రాష్ట్ర కిసాన్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు అన్వేశ్​ రెడ్డి ఎద్దేవా చేశారు. పసుపు బోర్డుపై నకిలీ జీవో ప్రకటించారని ఆరోపించారు.

సహకార ఎన్నికల్లో రైతు బంధు, రుణమాఫీ అంశాలను తెరాస తెరపైకి తీసుకువస్తోందని అన్వేశ్​ మండిపడ్డారు. రబీ సాగు డిసెంబర్​లో ప్రారంభమైతే... ఇప్పుడు రైతు బంధు డబ్బును ఖాతాల్లో జమచేయడమేంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటినా... గుర్తుకు రాని రుణమాఫీ సహకార ఎన్నికల్లో గుర్తుకొచ్చిందా అని అన్వేశ్​ రెడ్డి కేసీఆర్​ సర్కార్​ను ప్రశ్నించారు.

'మాకు కావాల్సింది మసాలా బోర్డు కాదు.. పసుపు బోర్డు'

దేశంలో బాండ్​ పేపర్​తో ప్రచారం చేసిన ఏకైక రాజకీయ నాయకుడు నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ అని రాష్ట్ర కిసాన్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు అన్వేశ్​ రెడ్డి ఎద్దేవా చేశారు. పసుపు బోర్డుపై నకిలీ జీవో ప్రకటించారని ఆరోపించారు.

సహకార ఎన్నికల్లో రైతు బంధు, రుణమాఫీ అంశాలను తెరాస తెరపైకి తీసుకువస్తోందని అన్వేశ్​ మండిపడ్డారు. రబీ సాగు డిసెంబర్​లో ప్రారంభమైతే... ఇప్పుడు రైతు బంధు డబ్బును ఖాతాల్లో జమచేయడమేంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటినా... గుర్తుకు రాని రుణమాఫీ సహకార ఎన్నికల్లో గుర్తుకొచ్చిందా అని అన్వేశ్​ రెడ్డి కేసీఆర్​ సర్కార్​ను ప్రశ్నించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.