తెలంగాణలో అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారని నిజామాబాద్ లోక్సభ తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. దేశప్రజలందరికి ఈ లబ్ధి చేకూరాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో 16 తెరాస ఎంపీ సీట్లు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కల్వకుంట్ల కవిత
By
Published : Mar 26, 2019, 4:26 PM IST
"మరో మహాయజ్ఞంతో మళ్లీ మీ ముందుకొస్తున్నాం"
డ్వాక్రా గ్రూపు మహిళల కోసం కేసీఆర్ మహాయజ్ఞం లాంటి కార్యక్రమాన్ని తీసుకురానున్నారని నిజామాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. బోధన్ కోడలిగా పార్లమెంట్లో చేయగలినంత పని చేశానని తెలిపారు. మరోసారి లోక్సభకు గెలిపిస్తే.. దిల్లీలో తన వారి కోసం పోరాడతానని హామీ ఇచ్చారు.
డ్వాక్రా గ్రూపు మహిళల కోసం కేసీఆర్ మహాయజ్ఞం లాంటి కార్యక్రమాన్ని తీసుకురానున్నారని నిజామాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. బోధన్ కోడలిగా పార్లమెంట్లో చేయగలినంత పని చేశానని తెలిపారు. మరోసారి లోక్సభకు గెలిపిస్తే.. దిల్లీలో తన వారి కోసం పోరాడతానని హామీ ఇచ్చారు.