ETV Bharat / state

దేశాన్ని మోదీ మతపరంగా విభజిస్తున్నారు: మధుయాస్కీ

మోదీ మరోసారి ప్రధాని అయితే రాజ్యాంగాన్ని మార్చేస్తారని నిజామాబాద్​ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కీ గౌడ్ ఆరోపించారు. దేశాన్ని మతపరంగా విభజిస్తున్నారని విమర్శించారు. మైనార్టీలు, ఎస్సీలు, ముస్లింలపై దాడులు చేసినా... కవిత, సీఎం కేసీఆర్​ స్పందించలేదని మండిపడ్డారు. నిజామాబాద్​ డీసీసీ కార్యాలయంలో మీడియాతో సమావేశం నిర్వహించారు.

author img

By

Published : Mar 24, 2019, 6:15 AM IST

madhu
కేంద్రంపై విరుచుకుపడ్డ మధుయాస్కీ
ఇదీ చూడండి: కాంగ్రెస్.. పెద్ద సైజు ప్రాంతీయ పార్టీ : కేటీఆర్​

కేంద్రంపై విరుచుకుపడ్డ మధుయాస్కీ
ఇదీ చూడండి: కాంగ్రెస్.. పెద్ద సైజు ప్రాంతీయ పార్టీ : కేటీఆర్​
sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.