ETV Bharat / state

రాకాసిపేట్​ భీముడి ఆలయంలో ప్రత్యేక పూజలు - భీముడు... బకాసురుడిని వదించిన స్థలం రాకాసిపేట్

భీముడు... బకాసురుడిని వధించిన స్థలం రాకాసిపేట్​లో దసరా పండగను పురస్కరించుకొని భీముడికి ప్రత్యేక పూజలు చేశారు.

రాకాసిపేట్​ భీముడి ఆలయంలో ప్రత్యేక పూజలు
author img

By

Published : Oct 9, 2019, 11:50 AM IST

నిజామాబాద్ జిల్లా బోధన్​ పట్టణంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. భీముడు... బకాసురుడిని వధించిన స్థలం అయిన రాకాసిపేట్​లోని భీముని ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పట్టణ పెద్దలు, ఆర్య సమాజ్ సభ్యులు స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయం నుంచి భీముని ఆలయం వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ హోమం నిర్వహించారు. అనంతరం ఆయుధ పూజ చేశారు. శమీ చెట్టుకి పూజలు చేసి బంధువులకు పంచి పెడ్తూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం శక్కర్ నగర్​లోని రాంలీలా మైదానంలో రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. రావణ దహనాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

రాకాసిపేట్​ భీముడి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఇవీ చూడండి: దుర్గా నిమజ్జనంలో విషాదం- ఏడుగురు మృతి

నిజామాబాద్ జిల్లా బోధన్​ పట్టణంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. భీముడు... బకాసురుడిని వధించిన స్థలం అయిన రాకాసిపేట్​లోని భీముని ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పట్టణ పెద్దలు, ఆర్య సమాజ్ సభ్యులు స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయం నుంచి భీముని ఆలయం వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ హోమం నిర్వహించారు. అనంతరం ఆయుధ పూజ చేశారు. శమీ చెట్టుకి పూజలు చేసి బంధువులకు పంచి పెడ్తూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం శక్కర్ నగర్​లోని రాంలీలా మైదానంలో రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. రావణ దహనాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

రాకాసిపేట్​ భీముడి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఇవీ చూడండి: దుర్గా నిమజ్జనంలో విషాదం- ఏడుగురు మృతి

Intro:TG_NZB_13_08_VIJAYA_DASAMI_VEDUKALU_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ లో దసర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజలు భీముడు బకాసురుడిని వాదించిన స్థలం అయినటువంటి రాకాసిపేట్ లోని భీముని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పట్టణ పెద్దలు, ఆర్య సమాజ్ సభ్యులు స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయం నుండి భీముని ఆలయం వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ హోమం నిర్వహించారు. అనంతరం ఆయుధ పూజ నిర్వహించారు. శమి చెట్టుకి పూజలు చేసి బంధువులకు పంచి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. శక్కర్ నగర్ లోని రాంలీలా మైదానంలో రావణుని దహనం చేశారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Body:TG_NZB_13_08_VIJAYA_DASAMI_VEDUKALU_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ లో దసర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజలు భీముడు బకాసురుడిని వాదించిన స్థలం అయినటువంటి రాకాసిపేట్ లోని భీముని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పట్టణ పెద్దలు, ఆర్య సమాజ్ సభ్యులు స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయం నుండి భీముని ఆలయం వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ హోమం నిర్వహించారు. అనంతరం ఆయుధ పూజ నిర్వహించారు. శమి చెట్టుకి పూజలు చేసి బంధువులకు పంచి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. శక్కర్ నగర్ లోని రాంలీలా మైదానంలో రావణుని దహనం చేశారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Conclusion:TG_NZB_13_08_VIJAYA_DASAMI_VEDUKALU_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ లో దసర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజలు భీముడు బకాసురుడిని వాదించిన స్థలం అయినటువంటి రాకాసిపేట్ లోని భీముని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పట్టణ పెద్దలు, ఆర్య సమాజ్ సభ్యులు స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయం నుండి భీముని ఆలయం వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ హోమం నిర్వహించారు. అనంతరం ఆయుధ పూజ నిర్వహించారు. శమి చెట్టుకి పూజలు చేసి బంధువులకు పంచి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. శక్కర్ నగర్ లోని రాంలీలా మైదానంలో రావణుని దహనం చేశారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.