ETV Bharat / state

బోధన్​ మున్సిపాలిటీలో ఏకగ్రీవంగా ఎన్నికైన కో-ఆప్షన్​ సభ్యులు

author img

By

Published : Aug 28, 2020, 7:48 AM IST

బోధన్ మున్సిపాలిటీలో నలుగురు కో-ఆప్షన్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన సభ్యులకు స్థానిక ఎమ్మెల్యే షకీల్​ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

Co-option members unanimously elected in Bodhan Municipality
బోధన్​ మున్సిపాలిటీలో ఏకగ్రీవంగా ఎన్నికైన కో-ఆప్షన్​ సభ్యులు

నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 7న జరగాల్సిన ఎన్నిక సరైన కోరం లేక వాయిదా పడింది. ఫలితంగా ఈరోజు ఎన్నికను నిర్వహించారు.

ఏకగ్రీవంగా ఎన్నికైన నలుగురు సభ్యులకు ఎమ్మెల్యే షకీల్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యేకు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఇటీవల మరణించిన బోధన్ మున్సిపాలిటీ కౌన్సిలర్ భర్త బాబర్, తెరాస మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గుణ ప్రసాద్​ల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.

ఇదీచూడండి..'కరోనా చీకటికాలంలో వెలుగు రేఖ.. తెలంగాణ వ్యవసాయ రంగం'

నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 7న జరగాల్సిన ఎన్నిక సరైన కోరం లేక వాయిదా పడింది. ఫలితంగా ఈరోజు ఎన్నికను నిర్వహించారు.

ఏకగ్రీవంగా ఎన్నికైన నలుగురు సభ్యులకు ఎమ్మెల్యే షకీల్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యేకు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఇటీవల మరణించిన బోధన్ మున్సిపాలిటీ కౌన్సిలర్ భర్త బాబర్, తెరాస మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గుణ ప్రసాద్​ల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.

ఇదీచూడండి..'కరోనా చీకటికాలంలో వెలుగు రేఖ.. తెలంగాణ వ్యవసాయ రంగం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.