ETV Bharat / state

తండ్రి మందలించాడని యువకుడు ఆత్మహత్య

నిర్మల్ జిల్లా భైంసాలో తండ్రి మందలించడని 20 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లడని తెలిసి తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు చలించిపోయారు.

author img

By

Published : May 8, 2019, 5:58 PM IST

తండ్రి మందలించాడని యువకుడు ఆత్మహత్య

నిర్మల్ జిల్లా భైంసాలో తండ్రి మందలించాడని డిగ్రీ విద్యార్థి గడ్డేన్న వాగు ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తనూర్ మండలం బెల్ తారోడా గ్రామానికి చెందిన సతీష్ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కొద్ది రోజుల నుంచి కాళశాలకు వెళ్లకపోవడం వల్ల తండ్రి మందలించటంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం షాప్​కు వెళ్లివస్తానని చెప్పి తిరిగిరాలేదు. తన కొడుకు తిరిగి రాలేదని తండ్రి ఆందోళన చెందారు. ఈరోజు ఉదయం గడ్డేన్న వాగు ప్రాజెక్టు లో శవమై తెలాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తండ్రి మందలించాడని యువకుడు ఆత్మహత్య

ఇవీ చూడండి: ఇంటర్​ బోర్డు నిర్లక్ష్యానికి మరో విద్యార్థిని బలి

నిర్మల్ జిల్లా భైంసాలో తండ్రి మందలించాడని డిగ్రీ విద్యార్థి గడ్డేన్న వాగు ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తనూర్ మండలం బెల్ తారోడా గ్రామానికి చెందిన సతీష్ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కొద్ది రోజుల నుంచి కాళశాలకు వెళ్లకపోవడం వల్ల తండ్రి మందలించటంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం షాప్​కు వెళ్లివస్తానని చెప్పి తిరిగిరాలేదు. తన కొడుకు తిరిగి రాలేదని తండ్రి ఆందోళన చెందారు. ఈరోజు ఉదయం గడ్డేన్న వాగు ప్రాజెక్టు లో శవమై తెలాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తండ్రి మందలించాడని యువకుడు ఆత్మహత్య

ఇవీ చూడండి: ఇంటర్​ బోర్డు నిర్లక్ష్యానికి మరో విద్యార్థిని బలి

Intro:TG_ADB_60_08_MUDL_TANDRI MADALINCHADANI KODUKU ATMAHATYA_AVB_C12

నోట్;మరి కొన్ని వీడియోస్ ftp లో పంపించను సర్


తండ్రి మందలించడని డిగ్రీ విద్యార్థి గడ్డేన్న వాగు ప్రాజెక్టు లో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిర్మల్ జిల్లా భైంసా లో చోటుచేసుకుంది, తనూర్ మండలం బెల్ తారోడా గ్రామానికి చెందిన సతీష్(20) అనే డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి గత కొన్ని రోజుల నుండి కాలేజ్ కు వెళ్ళాక పోవడంతో తండ్రి మందలించాడంతో మనస్తాపం చెంది నిన్న షాప్ కు వెళ్లివస్తానని చెప్పి తిరిగిరాలేదు,తన కొడుకు తిరిగి రాకపోవడంతో తన తండ్రి,సోదరులు వెతికిన దోరకాకపోవడంతో ఈరోజు ఉదయం గడ్డేన్న వాగు ప్రాజెక్టు లో శవమై తెలడు,శవాన్ని వెలికి తీసి శవ పరీక్షలు నిమిత్తం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు,కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు


Body:భైంసా


Conclusion:భైంసా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.