ETV Bharat / state

'కారు గుర్తుకే ఓటేసి నగేష్​ను దిల్లీ పంపించాలి'

బాసరలో తెరాస ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ తరపున ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ ప్రచారం చేపట్టి ఓట్లు అభ్యర్థించారు.

author img

By

Published : Apr 1, 2019, 12:11 PM IST

'కారు గుర్తుకే ఓటేసి నగేష్​ను దిల్లీ పంపించాలి'
బాసరలో గోడం నగేష్ తరపున ఓట్లు అభ్యర్థిస్తున్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
బాసరలో తెరాస ప్రచారం జోరుగా సాగుతోంది. ఆదిలాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ తరపున ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. బాసర అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం వద్ద ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకే ఓటేసి అత్యధిక మెజార్టీతో నగేష్​ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి :తెలంగాణలో మంత్రులకు లోక్​సభ పరీక్ష...!


బాసరలో గోడం నగేష్ తరపున ఓట్లు అభ్యర్థిస్తున్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
బాసరలో తెరాస ప్రచారం జోరుగా సాగుతోంది. ఆదిలాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ తరపున ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. బాసర అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం వద్ద ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకే ఓటేసి అత్యధిక మెజార్టీతో నగేష్​ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి :తెలంగాణలో మంత్రులకు లోక్​సభ పరీక్ష...!


sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.