ETV Bharat / state

నేడు భైంసాకు కేంద్రమంత్రి... భారీ బందోబస్తు - latest news on Union Minister's visit in Bhinsa today

భైంసాలో నేడు కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పర్యటించనున్న సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ శశిధర్​రాజు దగ్గరుండి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

Union Minister's visit in Bhinsa today
భైంసాలో కేంద్రమంత్రి పర్యటన.. పోలీసుల భారీ బందోబస్తు
author img

By

Published : Feb 16, 2020, 10:44 AM IST

నిర్మల్ జిల్లా భైంసాలో నేడు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్​రెడ్డి, ఎంపీలు సోయం బాపూరావు, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, భాజపా రాష్ట్ర అధ్యక్షు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్​ రెడ్డి పర్యటించనున్నారు. గత నెలలో జరిగిన అల్లర్లలో నష్టపోయిన కుటుంబాలను పరామర్శించనున్నారు.

పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల వద్ద డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్​లచే పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

భైంసాలో కేంద్రమంత్రి పర్యటన.. పోలీసుల భారీ బందోబస్తు

ఇదీ చూడండి : కారు-లారీ ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు

నిర్మల్ జిల్లా భైంసాలో నేడు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్​రెడ్డి, ఎంపీలు సోయం బాపూరావు, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, భాజపా రాష్ట్ర అధ్యక్షు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్​ రెడ్డి పర్యటించనున్నారు. గత నెలలో జరిగిన అల్లర్లలో నష్టపోయిన కుటుంబాలను పరామర్శించనున్నారు.

పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల వద్ద డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్​లచే పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

భైంసాలో కేంద్రమంత్రి పర్యటన.. పోలీసుల భారీ బందోబస్తు

ఇదీ చూడండి : కారు-లారీ ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.