ETV Bharat / state

రాస్తారోకో చేపట్టిన ఆర్టీసీ కార్మికులు

నిర్మల్​ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రాస్తారోకో చేపట్టిన ఆర్టీసీ కార్మికులు
author img

By

Published : Nov 14, 2019, 2:33 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆర్టీసీ కార్మికులు రాస్తారోకో చేపట్టారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికులను చర్చలకు పిలవాలంటూ డిమాండ్ చేశారు. సుమారు అరగంట సేపు రోడ్డుపై బైఠాయించడం వల్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అదే సమయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి కాన్వాయి రావడంతో పోలీసులు వాహనాలను దారి మళ్లించారు.

రాస్తారోకో చేపట్టిన ఆర్టీసీ కార్మికులు

ఇదీ చూడండి : 'రాయాల్సింది సూసైడ్​నోట్​ కాదు... తెరాసకు మరణ శాసనం'

నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆర్టీసీ కార్మికులు రాస్తారోకో చేపట్టారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికులను చర్చలకు పిలవాలంటూ డిమాండ్ చేశారు. సుమారు అరగంట సేపు రోడ్డుపై బైఠాయించడం వల్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అదే సమయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి కాన్వాయి రావడంతో పోలీసులు వాహనాలను దారి మళ్లించారు.

రాస్తారోకో చేపట్టిన ఆర్టీసీ కార్మికులు

ఇదీ చూడండి : 'రాయాల్సింది సూసైడ్​నోట్​ కాదు... తెరాసకు మరణ శాసనం'

Intro:TG_ADB_31_14_RTC_RASTAROKO_AV_TS10033..
రాస్తా రోకో తో దారి మళ్ళిన మంత్రి కాన్వాయ్..
______________________________________________
నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ఆర్టీసీ కార్మికులు రాస్తారోకో చేపట్టారు.ముఖమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాన్వాయి రావడంతో సమస్యతలెట్టకుండా పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. కార్మికులు రహదారిపై అరగంట సేపు బైఠాయి చారు. ఆర్టీసీ కార్మిక నాయకులను ముఖ్యమంత్రి చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చివరకు పోలీసులు కార్మికులను రహదారిపై నుండి తొలగించారు.


Body:నిర్మల్ జిల్లా


Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.