ETV Bharat / state

'ఉపాధి హామీ నిధులు మింగేశారు'

ఉపాధి హామీ పథకంలో పనులు చేయక పోయినప్పటికీ... చేసినట్లు రికార్డులు సృష్టించారు . విధుల్లో నిర్లక్ష్యం వహించిన సాంకేతిక నిపుణుడు, క్షేత్ర సహాయకులను తొలగించారు.

author img

By

Published : Jun 14, 2019, 5:01 PM IST

'ఉపాధి హామీ నిధులు మింగేశారు'

నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని మండల పరిషత్తు నూతన కార్యాలయంలో నిర్వహించిన ఉపాధి హామీ ప్రజావేదికలో అక్రమాలు వెలుగు చూశాయి. ముథోల్, బాసర మండలాల్లో 2018-19 సంవత్సరంలో 2.54 కోట్లతో ప్రభుత్వం ఆయా గ్రామాల్లో ఉపాధిహామీ పనులు చేపట్టారు. కొన్ని గ్రామాల్లో పనులు చేయక పోయినప్పటికీ... చేసినట్లు రికార్డులు సృష్టించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మిగతా గ్రామాల సాంకేతిక నిపుణులు, క్షేత్రసహాయకులకు నోటీసులు జారీ చేశారు. ముథోల్ సాంకేతిక నిపుణుడు, క్షేత్రసహాయకుడుకి సుమారు 31 వేల జరిమానా విధించారు. 3 లక్షల 3 వేల 791 రూపాయలు రికవరీ చేసినట్లు డీఆర్డీవో వెంకటేశ్వర్లు తెలిపారు.

'ఉపాధి హామీ నిధులు మింగేశారు'

ఇవీ చూడండి: మహారాష్ట్ర గవర్నర్​ను కలిసిన సీఎం కేసీఆర్

నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని మండల పరిషత్తు నూతన కార్యాలయంలో నిర్వహించిన ఉపాధి హామీ ప్రజావేదికలో అక్రమాలు వెలుగు చూశాయి. ముథోల్, బాసర మండలాల్లో 2018-19 సంవత్సరంలో 2.54 కోట్లతో ప్రభుత్వం ఆయా గ్రామాల్లో ఉపాధిహామీ పనులు చేపట్టారు. కొన్ని గ్రామాల్లో పనులు చేయక పోయినప్పటికీ... చేసినట్లు రికార్డులు సృష్టించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మిగతా గ్రామాల సాంకేతిక నిపుణులు, క్షేత్రసహాయకులకు నోటీసులు జారీ చేశారు. ముథోల్ సాంకేతిక నిపుణుడు, క్షేత్రసహాయకుడుకి సుమారు 31 వేల జరిమానా విధించారు. 3 లక్షల 3 వేల 791 రూపాయలు రికవరీ చేసినట్లు డీఆర్డీవో వెంకటేశ్వర్లు తెలిపారు.

'ఉపాధి హామీ నిధులు మింగేశారు'

ఇవీ చూడండి: మహారాష్ట్ర గవర్నర్​ను కలిసిన సీఎం కేసీఆర్

Intro:TG_ADB_60_13_MUDL_11VA VIDATA PRAJAVEDIKA_AV_C12

ఉపాధి హామీలో వెలుగు చూసిన అక్రమాలు
ఒక సాంకేతిక నిపుణుడు,క్షేత్రసహాయకుడిని తొలగింపు

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని మండల పరిషత్తు నూతన కార్యాలయంలో నిర్వహించిన ఉపాధి హామీ ప్రజావేదికలో అక్రమాలు వెలుగు చూశాయి,విధుల్లో నిర్లక్ష్యం వహించిన సాంకేతిక నిపుణుడు,క్షేత్రసహాయకుడు లను విధుల్లో తొలగించారు,మరి కొందరికి నోటీసులు జారీ చేశారు ముధోల్ బాసర మండలాల్లో 2018-19 సంవత్సరంలో 2.54 కోట్లతో ఆయా గ్రామాలలో ఉపాధిహామీ పనులను చేపట్టారు,వీటిపై క్షేత్ర స్థాయిలో సామాజిక తనిఖీ బృందం తనిఖీలు చేపట్టింది ఇందులో కొన్ని గ్రామాలలో పనులు చేయక పోయిన చేసినట్టు పనులకు సంబంధించిన రికార్డులు లేకపోవడం మిగతా గ్రామాల సాంకేతిక నిపుణులు,క్షేత్రసహాయకుడు విది నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం అవకతవకలకు పాల్పడడంతో సుమారు 31 వేలు జరిమానా రు,303791 రికవరికి డిఆర్డీవో వెంకటేశ్వరులు తెలిపారు


Body:ముధోల్


Conclusion:ముధోల్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.