ETV Bharat / state

'ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి'

author img

By

Published : Jan 7, 2020, 6:37 PM IST

ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి మున్సిపల్ ఎన్నికల్లో భాజపా విజయానికి కృషి చేయాలని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. భైంసాలో మున్సిపల్​ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

'ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి'
'ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి'

నిర్మల్ జిల్లా భైంసాలో భాజపా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, రాష్ట్ర సంఘటన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ ముఖ్యఅతిథులుగా హాజరై... మున్సిపల్​ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేసారు. పట్టణంలోని 26 వార్డుల్లో అభ్యర్థులను బరిలో దింపనున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేసి కేంద్ర పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు.

కమిటీ నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో మాదిరిగా పని చేసి మున్సిపలిటీలో అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను పట్టికోవడం లేదని... జిల్లా అధ్యక్షురాలు, ముథోల్​ ఇన్​ఛార్జి రమాదేవిపై కొంతమంది ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.

'ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి'

ఇవీచూడండి: కార్పొరేషన్లు, పురపాలక సంస్థలలో ఎన్నికల వేడి

నిర్మల్ జిల్లా భైంసాలో భాజపా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, రాష్ట్ర సంఘటన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ ముఖ్యఅతిథులుగా హాజరై... మున్సిపల్​ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేసారు. పట్టణంలోని 26 వార్డుల్లో అభ్యర్థులను బరిలో దింపనున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేసి కేంద్ర పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు.

కమిటీ నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో మాదిరిగా పని చేసి మున్సిపలిటీలో అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను పట్టికోవడం లేదని... జిల్లా అధ్యక్షురాలు, ముథోల్​ ఇన్​ఛార్జి రమాదేవిపై కొంతమంది ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.

'ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి'

ఇవీచూడండి: కార్పొరేషన్లు, పురపాలక సంస్థలలో ఎన్నికల వేడి

Intro:TG_ADB_60_07_MUDL_BJP LO ASAMTRUPTI_AVB_TS10080


నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ks గార్డెన్ లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు, ఈ సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు,బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీనివాస్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆల్జాపూర్ శ్రీనివాస్,నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి పాల్గొన్నారు,సమావేశనికి హాజరైన పలువురు నాయకులు మాట్లాడుతూ భైంసా లో 26వార్డులలో 26 మందిని బరిలో దింపి కచ్చితంగా బీజేపీ జెండాను ఎరగవేయాలి,ప్రతి బీజేపీ కార్యకర్త సైనికుడిగా పని చేసి కేంద్ర పాతకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు,అభ్యర్థుల ఎంపిక బాధ్యత కమిటీ నిర్ణయం మేరకే టికెట్లు,ఎలాంటి సందేశం వద్దని నాయకులకు సూచించారు,ప్రతి కార్యకర్త ఉత్సహంగా పని చేసి పార్లమెంట్ ఎన్నికల మరిదిగా మున్సిపాలిటీ లో విజయం సాధించాలని కోరారు,ఈ కార్యక్రమంలో పెద్దల సమక్షంలో పార్టీలో ముందు నుండి పని చేసిన కార్యకర్తలను పట్టించుకుండమ్ లేదని,పార్టీ మీటింగ్ జరిగిన పిలవడం లేదని కొందరు కార్యకర్తలు పెద్దల సమక్షంలో గొడవకు దిగి జిల్లా అధ్యక్షురాలు,ముధోల్ నియోజకవర్గ అసంబ్లీ ఇచర్జ్ రమాదేవి పై అసంతృప్తి వ్యక్తం చేశారు,బీజేపీ పార్టీకి కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్న మాకు ప్రాధాన్యత ఇవ్వకుండా, TRS పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని కొందరు కార్యకర్తలు రాష్ట్ర నాయకులు,ఎంపీ సోయం బాపురావు దృష్టికి తీసుకెళ్లారు

byte :1) బీజేపీఎంపీ సోయం బాపురావు
2)బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీనివాస్



Body:MUDL


Conclusion:mudl

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.