ETV Bharat / state

'కార్మికులను తొలగించే హక్కు కేసీఆర్​కు లేదు'

సీఎం పనికి రాని పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఎంపీ సోయం బాపూరావు విమర్శించారు. ఆర్టీసీ ఆస్తులు అమ్మితేనే రాష్ట్రం ముందుకు సాగుతుందని భావించిన కేసీఆర్... ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు.

author img

By

Published : Oct 12, 2019, 1:30 PM IST

'కార్మికులను తొలగించే హక్కు కేసీఆర్​కు లేదు'

ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్ను పడిందని అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ ఆరోపించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల ఆయన మద్దతు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను తొలగించే హక్కు ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేదని పేర్కొన్నారు. కార్మికులు సమ్మె నోటీసు నెల రోజుల ముందు ఇచ్చారని... కానీ ముఖ్యమంత్రి మొండి వైఖరి వల్లే వారు సమ్మె కొనసాగించాల్సి వస్తోందన్నారు. సీఎం పనికి రాని పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. ఆర్టీసీ ఆస్తులు అమ్మితేనే రాష్ట్రం ముందుకు సాగుతుందని భావించిన కేసీఆర్... ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు చూస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలంగాణ పాలన కాకుండా దొరల పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్టీసీ సమస్యపై ముఖ్యమంత్రితో మాట్లాడాలని సోయం బాపూరావు సూచించారు. ఆర్టీసీ రాష్ట్రానికి ఒక గుండె కాయలాంటిదని... ఆ విషయం తెసుకుంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని సూచించారు.

'కార్మికులను తొలగించే హక్కు కేసీఆర్​కు లేదు'

ఇవీ చూడండి: హైదరాబాద్​ గ్లోబల్ డిజైన్ డెస్టినేషన్ కాబోతోంది: కేటీఆర్

ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్ను పడిందని అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ ఆరోపించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల ఆయన మద్దతు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను తొలగించే హక్కు ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేదని పేర్కొన్నారు. కార్మికులు సమ్మె నోటీసు నెల రోజుల ముందు ఇచ్చారని... కానీ ముఖ్యమంత్రి మొండి వైఖరి వల్లే వారు సమ్మె కొనసాగించాల్సి వస్తోందన్నారు. సీఎం పనికి రాని పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. ఆర్టీసీ ఆస్తులు అమ్మితేనే రాష్ట్రం ముందుకు సాగుతుందని భావించిన కేసీఆర్... ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు చూస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలంగాణ పాలన కాకుండా దొరల పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్టీసీ సమస్యపై ముఖ్యమంత్రితో మాట్లాడాలని సోయం బాపూరావు సూచించారు. ఆర్టీసీ రాష్ట్రానికి ఒక గుండె కాయలాంటిదని... ఆ విషయం తెసుకుంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని సూచించారు.

'కార్మికులను తొలగించే హక్కు కేసీఆర్​కు లేదు'

ఇవీ చూడండి: హైదరాబాద్​ గ్లోబల్ డిజైన్ డెస్టినేషన్ కాబోతోంది: కేటీఆర్

Intro:TG_ADB_31_12_MP SAYAMBAPURAO_AVB_TS10033..
ఆర్.టి.సి ఆస్తులపై కేసీఆర్ కన్ను..
కారంకులను తొలగించే హక్కు కేసీఆర్ కు లేదు..
తెలంగాణ లో దొరల పాలన నడుస్తుంది..
నిర్మల్ లో ఎంపీ సాయంబాపూరావ్..
------------------------------------------------------------------
ఆర్.టి.సి ఆస్తులపై కేసీఆర్ కన్ను పడిందని అదిలాబాద్ ఎంపీ సాయంబాపూరావ్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్.టి.సి కారంకులు తమకు మద్దతు తెలపాలని సాయం బాపురావును కోరారి. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆర్టీసీ కారంకులను తొలగించే హక్కు కేసీఆర్ కు లేదన్నారు. కార్మికులు సమ్మె నోటీసు నెల రోజుల ముందు ఇచ్చారని , కానీ ముఖ్యమంత్రి తన ఫామ్ హౌస్ లో ఇచ్చారన్న భ్రమలో ఉన్నారని తెలిపారు. పనికి రాని పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఆర్.టి.సి ఆస్తులు అమ్మితేనే రాష్ట్రం ముందుకు సాగుతుందని భావించే ఆర్టీసీని ప్రయివేట్ పరం చేసేందుకు చూస్తున్నారని పేర్కొన్నారు. సమ్మె చేస్తున్న కార్మికులను విచిన్నం చేసేందుకు ముఖ్యమంత్రి చూడటం సరికాదని తెలిపారు. రాష్ట్రంలో తెలంగాణ పాలన కాకుండా దొరల పాలన నడుస్తుందని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్టీసీ సమస్యపై ముఖ్యమంత్రితో మాట్లాడాలని సూచించారు.ఆర్టీసీ రాష్ట్రానికి ఒక గుండె కాయలాంటిదని తెలుసుకోవాలని తెలిపారి.


Body:నిర్మల్ జిల్లా


Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.