ETV Bharat / state

నారాయణపేటలో తెరాస కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ - స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి

కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లా సింగారం క్రాస్ రోడ్డు వద్ద తెరాస కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ చేశారు.

నారాయణపేటలో తెరాస కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ
author img

By

Published : Jun 24, 2019, 5:17 PM IST

Updated : Jun 24, 2019, 6:07 PM IST

నారాయణపేట జిల్లా సింగారం క్రాస్ రోడ్డు వద్ద తెరాస పార్టీ జిల్లా నూతన కార్యాలయానికి స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, జడ్పీ ఛైర్​పర్సన్ వనజ భూమి పూజ చేశారు. కార్యక్రమంలో వందల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు పాల్గొన్నారు. అన్ని ఎన్నికల్లో తెరాసను గెలిపించిన ప్రజలకు క్షేత్ర స్థాయిలో సేవ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాలు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తెలిపారు.

నారాయణపేటలో తెరాస కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ

ఇవీ చూడండి: రాజధానిలో మళ్లీ కొకైన్ కలకలం

నారాయణపేట జిల్లా సింగారం క్రాస్ రోడ్డు వద్ద తెరాస పార్టీ జిల్లా నూతన కార్యాలయానికి స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, జడ్పీ ఛైర్​పర్సన్ వనజ భూమి పూజ చేశారు. కార్యక్రమంలో వందల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు పాల్గొన్నారు. అన్ని ఎన్నికల్లో తెరాసను గెలిపించిన ప్రజలకు క్షేత్ర స్థాయిలో సేవ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాలు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తెలిపారు.

నారాయణపేటలో తెరాస కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ

ఇవీ చూడండి: రాజధానిలో మళ్లీ కొకైన్ కలకలం

Intro:Tg_Mbnr_03_24_Trs_Nutana_Party_Karyalayaniki_Bhumi_Pooja_AV_C1

Contributor:- J.Venkatesh ( Narayanapet).
Centre :- Mahabub agar

(. ). జిల్లా కేంద్రంలో నారాయణపేట మండలం సింగారం క్రాస్ రోడ్ దగ్గర తెరాస పార్టీ నూతన జిల్లా కార్యాలయానికి స్థానిక ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి లు జిల్లా పరిషత్ చైర్మన్ vanajallu భూమిపూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ కి చెందిన మున్సిపల్ చైర్ పర్సన్ జిల్లా పరిషత్ చైర్మన్ స్థానిక కౌన్సిల్లో అందరూ పెద్ద ఎత్తున హాజరయ్యారు పార్టీ నూతన కార్యాలయం ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమి పూజ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు


Body:నారాయణపేట జిల్లా కేంద్రంలో సింగారం క్రాస్ రోడ్ దగ్గర తెరాస నూతన పార్టీ కార్యాలయానికి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి రామ్ మోహన్ రెడ్డిలు భూమి పూజ చేశారు


Conclusion:నారాయణపేట జిల్లాలో తెరాస జిల్లా పార్టీ కార్యాలయానికి తెరాస పార్టీ నాయకులు భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి రామ్మోహన్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ వనజ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు చైర్పర్సన్ మున్సిపల్ తదితరులు పాల్గొన్నారు
Last Updated : Jun 24, 2019, 6:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.