ETV Bharat / state

ఉప్పొంగుతున్న నదులు.. సురక్షిత ప్రాంతాలకు ప్రజలు...

నారాయణ పేట జిల్లా కృష్ణ మండలం హిందూపూర్​లోని ఎస్సీ కాలనీకి చెందిన ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించి.. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. జాలర్లు, భక్తులను కృష్ణానదిలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. ​

author img

By

Published : Aug 10, 2019, 11:39 PM IST

Updated : Aug 11, 2019, 9:46 AM IST

ఉప్పొంగుతున్న నదులు.. సురక్షిత ప్రాంతాలకు ప్రజలకు

నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని గ్రామాల్లో వరద నీరు చేరడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హిందూపూర్​లోని వాసవీనగర్​ ఎస్సీ కాలనీకి చెందిన ప్రజలను.. అధికారులు ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కృష్ణా నదికి భారీగా వరద నీరు చేరింది. దీనికి తోడు ఉపనది అయినా.. భీమానది నుంచి వరద నీరు అధికంగా ప్రవహించడం వల్ల ఉద్ధృతి పెరుగుతోంది. జాలర్లు, భక్తులను కృష్ణా నదిలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.

ఉప్పొంగుతున్న నదులు.. సురక్షిత ప్రాంతాలకు ప్రజలు...

ఇవీ చూడండి: రైల్వే స్టేషన్​లో మహాత్ముడి ఛాయాచిత్ర ప్రదర్శ

నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని గ్రామాల్లో వరద నీరు చేరడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హిందూపూర్​లోని వాసవీనగర్​ ఎస్సీ కాలనీకి చెందిన ప్రజలను.. అధికారులు ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కృష్ణా నదికి భారీగా వరద నీరు చేరింది. దీనికి తోడు ఉపనది అయినా.. భీమానది నుంచి వరద నీరు అధికంగా ప్రవహించడం వల్ల ఉద్ధృతి పెరుగుతోంది. జాలర్లు, భక్తులను కృష్ణా నదిలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.

ఉప్పొంగుతున్న నదులు.. సురక్షిత ప్రాంతాలకు ప్రజలు...

ఇవీ చూడండి: రైల్వే స్టేషన్​లో మహాత్ముడి ఛాయాచిత్ర ప్రదర్శ

Intro:Tg_mbnr_12_10_Ellanu_kaali_chesthunna_aadhikarulu_av_TS10092.
హిందూపూర్, వాసు నగర్ గ్రామాలకు వరద నీరు చేరువ అ అవడంతో ఇళ్లను ఖాళీ చేయిస్తున్న ప్రజాప్రతినిధులు అధికారులు.


Body:నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని హిందూపూర్ , వాసునగర్ గ్రామాల్లోకి వరద నీరు చేరువ అవడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. కృష్ణానదికి భారీగా వరద నీరు చేరింది దీనికి తోడుగా ఉప నది అయిన భీమానది నుండి భారీగా వరద నీరు చేరడంతో కృష్ణమ్మా రోజు రోజుకి వరద ఉధృతి పెరుగుతుంది.హిందూపూర్ గ్రామంలోని దళిత వాడకు చెందిన ఇళ్లను, వాసునగర్ కు చెందిన ఇళ్లను అధికారులు, ప్రజాప్రతినిధులు కాలిచేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.జాలర్లు, పుణ్య స్నానాలు చేస్తున్న భక్తులు కృష్ణా నదిలోకి వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.


Conclusion:9959999069,మక్థల్.
Last Updated : Aug 11, 2019, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.