ETV Bharat / state

'మహాత్ముని ఆశయాలను నెరవేరుద్దాం' - Gandhi Sankalpa yatra in Narayanapeta district

ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే లక్ష్యంగా భాజపా ఆధ్వర్యంలో గాంధీ సంకల్పయాత్రను నారాయణపేట జిల్లా మక్తల్​లో చేపట్టారు.

'మహాత్ముని ఆశయాలను నెరవేరుద్దాం'
author img

By

Published : Oct 31, 2019, 8:25 PM IST

నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా భాజపా నేతలు గాంధీజీ సంకల్ప యాత్రను అట్టహాసంగా ప్రారంభించారు. పట్టణంలోని అన్ని పుర వీధుల గుండా పాదయాత్రగా తరలివెళ్లి ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాలకు అండగా నిలవాలని కోరారు. మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ శాసనసభ్యులు ఎర్ర శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

'మహాత్ముని ఆశయాలను నెరవేరుద్దాం'

ఇదీ చూడండి: భారతావనిలో 'నవకశ్మీరం'.. ప్రగతికై మరో పయనం

నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా భాజపా నేతలు గాంధీజీ సంకల్ప యాత్రను అట్టహాసంగా ప్రారంభించారు. పట్టణంలోని అన్ని పుర వీధుల గుండా పాదయాత్రగా తరలివెళ్లి ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాలకు అండగా నిలవాలని కోరారు. మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ శాసనసభ్యులు ఎర్ర శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

'మహాత్ముని ఆశయాలను నెరవేరుద్దాం'

ఇదీ చూడండి: భారతావనిలో 'నవకశ్మీరం'.. ప్రగతికై మరో పయనం

Intro:TG_MBNR_02_31_BJP_PAADA_YAATRA_AVB_VO_TS10092
గాంధీజీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా మక్తల్ మున్సిపాలిటీ నుంచి గాంధీజీ సంకల్పయాత్రను ప్రారంభించారు.


Body:నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో మున్సిపాలిటీ నుంచి గాంధీజీ సంకల్ప యాత్రను అట్టహాసంగా ప్రారంభమైంది. గాంధీజీ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి నందిని నగర్ నుండి గాంధీజీ సంకల్ప పాదయాత్ర ప్రారంభించారు. పట్టణంలోని అన్ని పుర వీధుల గుండా పాదయాత్రగా తరలివెళ్లి స్వచ్ఛభారత్ ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన కల్పించడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , అమిత్ షా లకు అండగా నిలవాలని కోరారు. మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అండగా నిలిచి సత్తా చాటాలని తెలిపారు.


Conclusion:ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి ఇ డీకే అరుణ, మాజీ శాసనసభ్యులు ఎర్ర శేఖర్ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ ,జిల్లా అధ్యక్షురాలు పద్మజా రెడ్డి ,నాగూరావు నామాజీ ,కొండయ్య ,జలంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

9959999069,మక్తల్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.