ETV Bharat / state

10వేల మందితో ఉత్తమ్​ టెలీకాన్ఫరెన్స్​

నల్గొండ పార్లమెంట్​ కాంగ్రెస్​ అభ్యర్థి ఉత్తమ్​ 10 వేల మంది కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్​లో మాట్లాడారు. ఎంపీగా తనను గెలిపించాలని, హుజుర్​నగర్​లో ఏప్రిల్​ 1న జరగబోయే రాహుల్ సభకు అందరూ హాజరు కావాలని సూచించారు.

author img

By

Published : Mar 28, 2019, 10:23 PM IST

Updated : Mar 29, 2019, 7:43 AM IST

నల్గొండ ఎంపీగా నన్ను గెలిపించండి

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్ది ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. అనంతరం తెలుగుపల్లి గ్రామంలో 10వేల మంది జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్​లో మాట్లాడారు. తనను ఎంపీగా గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. హుజూర్​నగర్​లో ఏప్రిల్​ 1న జరగబోయే బహిరంగ సభకు రాహుల్​ వస్తున్నారని, అందరూ హాజరై విజయవంతం చేయాలని తెలిపారు. పేద ప్రజల కోసం సంవత్సరానికి 72 వేల చొప్పున కనీస ఆదాయ పథకానికి శ్రీకారం చుడుతున్న రాహుల్​ను ప్రధానిగా చూడడం కోసం పాటుపడాలని నిర్దేశించారు.

నల్గొండ ఎంపీగా నన్ను గెలిపించండి

ఇవీ చూడండి:ఎన్నికల తర్వాత కాంగ్రెస్​, భాజపాలు ప్రాంతీయ పార్టీలే

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్ది ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. అనంతరం తెలుగుపల్లి గ్రామంలో 10వేల మంది జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్​లో మాట్లాడారు. తనను ఎంపీగా గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. హుజూర్​నగర్​లో ఏప్రిల్​ 1న జరగబోయే బహిరంగ సభకు రాహుల్​ వస్తున్నారని, అందరూ హాజరై విజయవంతం చేయాలని తెలిపారు. పేద ప్రజల కోసం సంవత్సరానికి 72 వేల చొప్పున కనీస ఆదాయ పథకానికి శ్రీకారం చుడుతున్న రాహుల్​ను ప్రధానిగా చూడడం కోసం పాటుపడాలని నిర్దేశించారు.

నల్గొండ ఎంపీగా నన్ను గెలిపించండి

ఇవీ చూడండి:ఎన్నికల తర్వాత కాంగ్రెస్​, భాజపాలు ప్రాంతీయ పార్టీలే

sample description
Last Updated : Mar 29, 2019, 7:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.