ETV Bharat / state

హుజూర్​నగర్​లో ఉత్తమ్ ప్రచారం - ఒత్తిళ్లకు గురికాకుండా కార్యకర్తలు పనిచేయాలి

పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. అభ్యర్థులను గెలిపిస్తే వార్డులను అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు.

tpcc-chief-uttam-kumar-reddy-election-campaign-in-huzurnagar
ఒత్తిళ్లకు గురికాకుండా పనిచేయాలి
author img

By

Published : Jan 15, 2020, 10:20 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 16, 17 వార్డుల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కౌన్సిల్ అభ్యర్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా గెలుపే ధ్యేయంగా ముందుకు సాగాలని సూచించారు.

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే వార్డులకు కావాల్సిన నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కొద్దిసేపు కార్యకర్తలతో ఉత్తమ్ ముచ్చటించారు. ఈ సమావేశంలో కార్యకర్తలకు పుర ఎన్నికలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.

ఒత్తిళ్లకు గురికాకుండా పనిచేయాలి

ఇవీచూడండి: సిరిసిల్లలో నేను చేయాల్సిన పని ఇదే: కేటీఆర్

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 16, 17 వార్డుల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కౌన్సిల్ అభ్యర్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా గెలుపే ధ్యేయంగా ముందుకు సాగాలని సూచించారు.

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే వార్డులకు కావాల్సిన నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కొద్దిసేపు కార్యకర్తలతో ఉత్తమ్ ముచ్చటించారు. ఈ సమావేశంలో కార్యకర్తలకు పుర ఎన్నికలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.

ఒత్తిళ్లకు గురికాకుండా పనిచేయాలి

ఇవీచూడండి: సిరిసిల్లలో నేను చేయాల్సిన పని ఇదే: కేటీఆర్

Intro:సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 16 17 వార్డులలో టీ పిసిసి అధ్యక్షుడు నల్లగొండ ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి ప్రచారం నిర్వహించారు 16 17 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు కౌన్సిల్ అభ్యర్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా గెలుపే ధ్యేయంగా ముందుకు సాగాలని సూచించారు అభ్యర్థులు ఎప్పటికప్పుడు ప్రచారం ముమ్మరం చేయాలని సూచించారు రు 16 వార్డు అభ్యర్థిగా కారంగుల విజయ వెంకటేశ్వర్లు 17వ వార్డు అభ్యర్థిగా బెల్లంకొండ వెంకట నారాయణ గౌడ్ గెలిపిస్తే ఈ రెండు వార్డులకు కావాల్సిన నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం కొద్దిసేపు కార్యకర్తలతో ఉత్తమ్ ముచ్చటించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మునిసిపల్ ఎన్నికలు నిర్వహించాల్సిన విధివిధానాలను సూచించారుBody:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ huzurnagarConclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.